జగన్ చేతికి బోస్టన్ గ్రూపు నివేదిక
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని, అభివృద్ధి ప్రణాళికపై బిసిజి గ్రూపు తయారు చేసిన నివేదికను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అందజేసింది. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో శుక్రవారం సిఎం జగన్తో బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ప్రతినిధులు...