అమరావతి: ఏపిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఖాళీ ఎర్పడిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైసిపి తరపున నామినేషన్లు దాఖలు చేసిన మంత్రి మోపిదేవి వెంకట రమణ, మైనార్టీ నేత మహమ్మద్...
అమరావతి: వైసిపి శాసనమండలి అభ్యర్థులుగా మంత్రి మోపిదేవి వెంకట రమణ, మహమ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అసెంబ్లీ కార్యదర్శి, శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి బాలకృష్ణమాచార్యులకు వారు...
అమరావతి: వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఖరారు చేశారు. ప్రస్తుతం క్యాబినెట్లో మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణతో పాటు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మైనార్టీ...