YCP MPs: ప్రధాని మోడీని కలిసిన వైసీపీ ఎంపీలు..చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లకు వినతి
YCP MPs: వైసీపీ రాజ్య సభ్యులు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో భేటీ అయ్యారు. పలు ప్రధాన అంశాలపై మోడీకి వినతి పత్రాన్ని సమర్పించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ,...