హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల జెఎసి శనివారం తలపెట్టిన బస్ రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిసి సమ్మె 43వ రోజుకు చేరుకున్నది. బస్సు రోకో నిర్వహించాలన్న ఆర్టిసి జెఎసి పిలుపు...
హైదరాబాద్: సమ్మెలో పాల్గొంటున్న తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు బుధవారం నిర్వహించ తలపెట్టిన ‘సకల జనుల సమరభేరీ’ సభకు ఆటంకాలు తొలగాయి. కొన్ని షరతులతో సభ నిర్వహించుకోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చింది. అంతకుముందు సభకు...
హైదరాబాద్: హుజూర్ నగర్ నియోజకవర్గానికి వంద కోట్లు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి… రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చేందుకు రూ. 47 కోట్లు కేటాయించలేదా అని హైకోర్టు ప్రశ్నించింది. కార్మికుల సమ్మె, బకాయిల చెల్లింపు తదితర అంశాలపై...