ఒక రోజు ముందుగానే ఏపీ సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన జవహర్ రెడ్డి .. ఎందుకంటే ..?
ఏపి నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా జవహర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో...