కష్టాల సుడిగుండంలో ఎదురీదుతున తెలుగుదేశం పార్టీకి కాంతికిరణం కనిపించింది.చాలా రోజుల తర్వాత టిడిపిలో జోష్ వెల్లువెత్తింది. ఈ మధ్యకాలంలో టీడీపీకి అన్నీఆటుపోట్లే. వైసీపీ ధాటికి టిడిపి తట్టుకోలేని… Read More
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. పరాజయం పొందిన వ్యక్తి పరివర్తన చెందితే తప్పనిసరిగా అతనికి మళ్లీ రాజకీయభవిష్యత్తు ఉంటుంది. పెనమలూరు టిడిపి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్… Read More
రాష్ట్రంలో 2019 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ తీవ్ర గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం..ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపై దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.… Read More
ఏపీ హైకోర్టు సాక్షిగా ఇరుకున పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోమారు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. ఈ దఫా విపక్షాల నుంచో వివిధ వర్గాల నుంచో కాకుండా సొంత… Read More
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రమేష్ హాస్పిటల్ ఘోర ప్రమాదం ఘటన మరిన్ని మలుపులు తిరుగుతోంది. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. … Read More
గ్రానైట్ లో ఆక్రమాలపై ప్రభుత్వం కన్నెర్ర జేసింది. మొత్తం 19 లీజుదారులకు రూ. 2085 కోట్లు ఫైన్ వేసింది. ఇది పది నెలల కిందటి విషయం..! (ఈ… Read More
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడు అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు… Read More
ఏపీ బీజేపీ రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టబోతోంది! ఇవి...బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ స్థానంలో నియమాకం అయిన తర్వాత ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ… Read More
జనసేనతో బీజేపీ ఎందుకు దోస్తీ కట్టింది..? సోము వీర్రాజుకి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎందుకు నియమించింది..?? సోము వీర్రాజు వెంటవెంటనే చిరంజీవిని, ముద్రగడని ఎందుకు కలిశారు..?? వంగవీటి… Read More
ఎమ్మెల్యేల షాక్ ల నుండి తేరుకోలేని చంద్రబాబుకి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పెద్ద షాక్ ఇవ్వనున్నారా..? పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీని వీడేందుకు… Read More
విశాఖలో వైసీపీ అగ్రనేత విజయసాయి రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ టిడిపి ఎప్పటినుంచో ఒక రకమైన విష ప్రచారం సాగిస్తోంది! టీడీపీకి ప్రధాన శత్రువులు ఎవరైనా ఉన్నారంటే… Read More
తెలుగునాట కుల రాజకీయాలు కొత్తేమి కాదు. నాలుగు దశాబ్దాలు కిందటే ఆరంభమైన కులతత్వ రాజకీయాలు.., ఇప్పుడు పీక్స్ లో ఉన్నాయి...! కుల మీడియాలు మాత్రమే కొత్త అని… Read More
సోషల్ మీడియాలో ఆ మధ్య ఓ సందేశం విపరీతంగా ప్రచారంలో ఉండేది...! దాన్ని "పాండవులు పాండవులు తుమ్మెద" అనే సినిమాలో మోహన్ బాబు డైలాగులుగా కూడా వాడారు..!!… Read More
ఉత్తరాంధ్ర అంటే మరీ కొన్ని మీడియాలకు ఎకసెకాలుగా ఉందేమో...! సిక్కోలు, ఇజీనగరం, ఇసాపట్నం అంటే బాగా లోకువైనట్టున్నాయి. ఇక్కడ ప్రతికూలత తప్ప అనుకూలత కనిపించట్లేదేమో..! అంతర్జాతీయ విమానాశ్రయం… Read More
అదుపులో పీఎస్...మంత్రి తనయుడు చిక్కేసారా...! టీడీపీ నేతల్లో మరో టెన్షన్ ఏపీ లో ఈఎస్ఐ స్కాంలో మరో కీలక పరిణామం. టీడీపీ హాయంలో కార్మిక శాఖ మంత్రిగా… Read More
అసెంబ్లీలో 15 బిల్లులు ఆమోదించేసారు. మరి మండలిలో ఏం చేసారు...?? అసెంబ్లీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లుని మళ్ళీ ఆమోదించేసారు. మరి మండలిలో ఏం చేశారు..? అసెంబ్లీలో ద్రవ్యవినిమయ… Read More
సొంత లాభం కోసం చంద్రబాబు ఎంత దారుణానికి అయినా ఒడిగడతారు అని బాబు ప్రత్యర్థులు ఎపుడు అంటుంటారు. ఇప్పుడు ఇదే రీతిలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు రాజకీయాలకు… Read More
టీడీఎల్పీ ఉప నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు విషయం నిన్నటి నుండి రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ అరెస్టు ద్వారా సీఎం జగన్ ఎటువంటి సంకేతాలు… Read More
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ తో ఆంధ్ర రాజకీయాలు ఒక్క సారిగా హీటెక్కిన విషయం తెలిసిందే. ఒకపక్క తెలుగుదేశం… Read More
ESI స్కాం లో అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అచ్చెన్నాయుడు ని అసెంబ్లీ… Read More
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఉన్న కొద్దీ వేడెక్కుతున్నాయి. అధికారంలోకి వచ్చినా తర్వాత వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. మరోపక్క ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి.… Read More
ESI స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నిమ్మాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అచ్చెన్నాయుడు మంత్రిగా… Read More
2019 ఎన్నికల రిజల్ట్ దెబ్బ తర్వాత చంద్రబాబుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు సీఎం జగన్. స్వల్ప మెజారిటీతో టీడీపీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న… Read More
ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ లో ఇతనిని ప్రధాన నిందితుడిగా ఏసీబీ అధికారులు… Read More
ఆంధ్రప్రదేశ్ ఉపాధి మరియు శ్రామికుల శాఖ మాజీ మంత్రి టిడిపి నాయకుడు అచ్చెన్నాయుడు అత్యంత నాటకీయ రీతిలో నిన్నఅర్థరాత్రి దాటిన తరువాత శ్రీకాకుళం లోని తన నివాసంలో… Read More
ESI మందుల కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ మంత్రి, టీడీపీ ముఖ్యనేత అచ్చెన్నాయుడు అరెస్టయ్యారని తెలుస్తుంది. తెదేపా అధినేత మాత్రం ఆయన అరెస్టు కాలేదని, కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు.… Read More
తెలుగుదేశం పార్టీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ ప్రబలుతున్నా కూడా 60 ఏళ్లు… Read More
తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లా లోని తన నివాసంలో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు వెయ్యి… Read More
మాజీ మంత్రి, శాసన సభ ప్రతి పక్ష ఉప నేత టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఇల్లు నిమ్మాడ లో ఎసిబి అధికారులు దాడులు. తెల్లవారి జామున… Read More
కాబోయే సీఎం బాలయ్య..’ అంటూ సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ట్వీట్లతో హోరెత్తించేశారు కొందరు అభిమానులు.అయితే అది జరిగే పనేనా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం!… Read More
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని పునర్జీవం చేయాలంటే అది జూనియర్ ఎన్టీఆర్కే సాధ్యం అన్నది నిర్వివాదాంశం. సాధ్యం అన్నది అందరికీ తెలిసిన విషయం. టిడిపి సీనియర్లు కూడా… Read More
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వైసీపీలో చేరడం దాదాపు ఖాయం అనుకున్న తరుణంలో "లేదు వెళ్లట్లేదు, దుష్ప్రచారం చేసారు" అంటూ చెప్పారు. ఈ దశలో యూటర్న్ తీసుకోవడం… Read More
అమరావతి: ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం లభించింది. సీఎం జగన్ సభలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టి చర్చ నిర్వహించారు. ఆపై, మండలి రద్దు… Read More
అమరావతి: ఏపీలో పెద్దల సభను ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అనే అంశంపై సోమవారం కీలక నిర్ణయం వెలువడనుంది. సోమవారం శాసనసభలో మండలి అంశంపై ప్రత్యేక చర్చ జరగనుంది.… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో శాసనమండలి రద్దు అంశం కాక రేపుతోంది. అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి రద్దుకి సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ శాసన మండలి రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల సభను రద్దు చేసేందుకే సీఎం వైఎస్ జగన్ మొగ్గు చూపుతున్నారు. రాజధాని బిల్లులను… Read More
అమరావతి: ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష టీడీపీ పంతం నెగ్గింది. రూల్ 71పై చర్చకు ఛైర్మన్ షరీఫ్ అనుమతించారు. అంతకుముందు గందరగోళ పరిస్థితుల నడుమ ప్రభుత్వం పరిపాలన… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: శాసనమండలిలో ప్రభుత్వానికి షాక్ తగిలింది. వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు టిడిపి సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రూల్ 71ను… Read More
విజయవాడ: రాజధాని జేఏసీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లాలని భావించిన మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమను… Read More
అమరావతి: తెలుగు జాతి గుర్తుంచుకునే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి అంశంపై రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేపట్టాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించిన నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బుధవారం రాత్రి… Read More
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి గ్రేటర్ రాయలసీమ నేతలు ఒక లేఖను రాశారు. పరిపాలనా వికేంద్రీకరణను తాము సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. సీమకు న్యాయం జరగాలన్నదే తమ ఆకాంక్ష… Read More
అమరాతతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ సభాహక్కుల నోటీస్ ఇచ్చింది. జగన్పై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నోటీసులు అందజేశారు. సభలో… Read More
అమరావతి: ఏపీ రాజకీయాలన్నీ జూ.ఎన్టీఆర్ కేంద్రంగా నడుస్తున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కొడాలి నానిల వల్లే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారంటూ ఆపార్టీ నేతలు చేసిన… Read More
విజయవాడ: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీ వాడుకొని వదిలేసిందని సంచలన వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయల్లోకి రానున్నాడా ? తాత స్థాపించిన పార్టీని బ్రతికించేందుకు టీడీపీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడా ? ఈ… Read More
అమరావతి: ఏపీలో ఇసుక కొరత కృత్రిమమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇసుక కొరత కారణంగా పనులు లేక చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు తాము ఆదుకుంటామని… Read More
విజయవాడ: ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. గతంలో ఇదే నిర్ణయాన్ని చంద్రబాబు… Read More
విజయవాడ: వైసీపీ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా తాను ఒక రోజు దీక్ష చేపట్టనున్నట్టు టీడీపీ అధినేత. మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన… Read More
విజయవాడ: ఏపీలో ఇసుక కొరత సృష్టించారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. ఇసుక కొరత లేదంటూ వైసీపీ నేతలు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.… Read More