ఈ 2020 గుక్కతిప్పుకోకుండా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. తాజాగా గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఈరోజు ఉదయం తెల్లవారుజామున 7 గంటల 40 నిమిషాలకు భూకంపం సంభవించింది. కొద్దిసేపటి క్రితమే...
న్యూఢిల్లీ: ఉత్తర భారదేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్సిఆర్ ప్రాంతంతో పాటు కశ్మీర్, పంజాబ్, హర్యానా, గురుగ్రామ్లో భూమి కంపించింది. భారత కాల మానం ప్రకారం మంగళవారం సాయంత్రం...