NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్ ద‌మ్మేంటో…. ఇవాళ మ‌ళ్లీ తెలిసిపోతుంది

cm kcr new strategy on settlers

తెలంగాణ ముఖ్య‌మంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజ‌కీయ చాణ‌క్యం మ‌రోమారు తెర‌మీద‌కు రానుంది. రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు వేయ‌డంలో అందె వేసిన చేయి అయిన గులాబీ ద‌ళ‌ప‌తి స‌త్తా నేడు మ‌ళ్లీ తెలంగాణ ప్ర‌జ‌లు వీక్షించ‌నున్నారు.

cm kcr new strategy on settlers

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన వ్యవసాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతు సంఘాలు భార‌త్ బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్‌ ను ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియ‌న్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ ప్రకటించారు. ఈ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే.

 

కేటీఆర్ ఏం చెప్పాడో తెలుసా?

తేదీన భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. భారత్ బంద్‌పై కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలపై పార్టీ తరపున వాదనలు చెప్పాలని కేసీఆర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. పార్లమెంట్ లో రైతువ్యతిరేక బిల్లును టీఆర్ఎస్ వ్యతిరేకించిందని తెలిపారు. అందుకే , తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లీ గల్లీ బంద్ కావాలని ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. చల్లటి చలిలో రైతులు రోడ్ల పై పోరాటం చేస్తున్నారు.. కేంద్రం మెడలు వంచైనా రైతులకు అండగా పోరాటం చేయాలన్నారు. 8వ తేదీన రైతుబంధు కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోంది.. బంద్ లో పాల్గొంటున్నాము అని తెలిపారు. ప్రతీ వ్యాపారవేత్త 10గంటలకు కాకుండా 12 గంటలకు షాప్స్ తెరవండి- రెండు గంటలు బంద్ పాటించాలని కోరారు.. వాణిజ్య- వ్యాపార సంస్థలు రైతు బంద్ కు సహకరించండి. ట్రాన్స్ పోర్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ బంద్ కు సహకరించండి అని కోరారు. టీఆర్ఎస్ పార్టీ మంత్రులు-ఎమ్మెల్యేలు-పార్టీ శ్రేణులు జాతీయ రహదారిపై ధర్నాలు- రాస్తారోకో చేస్తారు.. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు రోడ్లమీదకు రావొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుని బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.

కేటీఆర్ , హ‌రీశ్ రావు , క‌విత కూడా…

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తెలంగాణలో ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి. విధులకు దూరంగా ఉండేందుకు ఉద్యోగ సంఘాలకు లేఖను పంపింది. బంద్ కు అన్ని ట్రేడ్ యూనియన్ల మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ఆటో, క్యాబ్, కార్ యూనియన్లు బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బంద్ లో తెలంగాణ లారీ ఓనర్లు, డ్రైవర్లు పాల్గొననున్నారు. షాద్ నగర్ హైవేపై కేటీఆర్, సిద్దిపేట హైవే పై హరీశ్ రావు ధర్నా చేపట్టనున్నారు. ఎమ్మెల్సీ కవిత రేపు నిజామాబాద్ ముంబై హై వేపై ఉదయం 8 గంటలకు ధర్నాలో పాల్గొంటారు. అన్ని జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రులు బంద్ లో పాల్గొననున్నారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju