చెన్నై: ద్రవిడ ఉద్యమనేత రామస్వామి పెరియార్పై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ప్రముఖ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. ‘తుగ్లక్’… Read More
నవ్యాంద్ర రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నం తరలించేందుకు కంకణం కట్టుకున్న వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం ఆ ప్రయత్నంలో శాసనసభ మజిలీ దాటింది. 175 మంది… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళుతున్నారు. బిజెపితో కలిసి నడవాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ పార్టీ పెద్దలతో… Read More
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేసే యోచనలో వైసీపీ ప్రభుత్వం సమాలోచన చేస్తోందని ప్రచారం జరుగుతున్న వేళ.. టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు… Read More
ఢిల్లీ: రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తూ ప్రజలను కాపాడాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ దొంగగా మారాడు. పాల ప్యాకెట్లు దొంగలిస్తూ సీసీటీవీ కెమెరాకు చిక్కాడు. ఈనెల 19న ఢిల్లీ… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి రాజధాని తరలింపునకు సంబంధించిన రెండు బిల్లులనూ ఆమోదింపజేసుకోవడంలో వైసిపి ప్రభుత్వానికి శాసనమండలి గడ్డు సమస్యగా మారింది. బిల్లులకు సోమవారం అసెంబ్లీలో ఆమోదం… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఎక్కడనే అంశంపై స్పష్టత వచ్చింది. ఇప్పటి వరకు విశాఖలోనే ఈసారి గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారని… Read More
అమరావతి: మూడు రాజధానుల బిల్లుని ఆమోదింప చేసుకోవాలని పట్టుదలగా ఉన్న సీఎం జగన్.. సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? శాసనమండలిని రద్దు చేయనున్నారా? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. రూల్ 71పై చైర్మన్ షరీఫ్ రూలింగ్ను పునః సమీక్షించాలని మంత్రులు పట్టుపట్టారు. 14మంది మంత్రులు… Read More
అమరావతి: ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు ఉంటాయంటూ ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న అమరావతి రైతులు తమ బాధలను జనసేన అధినేత పవన్ కల్యాణ్కు… Read More
అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల రెండో రోజు సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారం అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న బిజెపి నేతలు ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని వెల్లడిస్తున్నారు. పార్టీ పరంగా… Read More
గుంటూరు: అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్ట్ అయి.. మంగళవారం తెల్లవారుజామున గుంటూరు సబ్ జైలుకు తరలించబడిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు బెయిల్ మంజూరు అయింది.… Read More
బీజింగ్: చైనాను ప్రాణాంతకర 'కరోనా వైరస్' వణికిస్తోంది. ఈ వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే వందలాది మందికి సోకి,… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: శాసనమండలిలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రూల్ 71 కింద టిడిపి ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చకు మండలి చైర్మన్ రూలింగ్ ఇచ్చారు. రూల్… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. మూడు రాజధానుల బిల్లులు మండలిలో చర్చకు వచ్చిన తరుణంలో ఆయన రాజీనామా… Read More
అమరావతి: ఏపీకి మూడు రాజధానుల బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా మెజార్టీ ప్రజలు తప్పుపడుతున్నారు. ఏపీకి మూడు రాజధానుల… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: శాసనమండలిలో ప్రభుత్వానికి షాక్ తగిలింది. వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు టిడిపి సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రూల్ 71ను… Read More
అమరావతి: శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయాయి. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేతపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కీలకమైన మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో ప్రవేశపెడుతున్న తరుణంలో ప్రత్యక్ష… Read More
అమరావతి: గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. సోమవారం అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన ఎంపీ గల్లా… Read More
అమరావతి: రైతులపై లాఠీచార్జికి నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అమరావతిలోని 29 గ్రామాల్లో బంద్ కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు చంద్రబాబు పాదయాత్రగా మందడం వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ… Read More
అమరావతి: మూడు రాజధానుల బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లుపై అసెంబ్లీలో సుధీర్ఘంగా చర్చ జరిగింది. సీఎం జగన్ ప్రసంగం తర్వాత ఈ బిల్లుకు మెజార్టీ… Read More
అమరావతి: 15మంది టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. ఏపి అసెంబ్లీలో సోమవారం సీఆర్డీఏ రద్దు బిల్లుపై జరుగుతున్న చర్చలో గందరగోళం నెలకొన్నది.సి… Read More
రాజకీయాలు ఛానళ్ళను నడిపించాలా? లేదా ఛానళ్ళు రాజకీయాలను పురిగొల్పాలా?? మొదటిది చాలా సహజం! అది మామూలు సమయంలో వర్తిస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో రెండవది కీలకంగా మారుతుంది.… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి:అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించే దిశగా జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం అధికారికంగా ముందడుగు వేసింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంలో… Read More
మంగళగిరి: అమరావతిలోని జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతుల దీక్షలు, అసెంబ్లీ ముట్టడి తదితర కార్యక్రమాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాలకు వెళ్లేందుకు… Read More
అమరావతి: కులం మీద ద్వేషంతో జగన్ రాజధాని తరలిస్తున్నారనడం సరికాదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. అమరావతి పేరుతో టీడీపీ హయంలో అప్పటి సీఎం చంద్రబాబు… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: గత ఎనిమిది నెలల్లో విశాఖలో జరిగిన భూ అక్రమాలపైనా విచారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధమా అని టిడిపి జాతీయ… Read More
అమరావతి: మూడు రాజధానులపై ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసినా..ఎమ్మెల్యే రాపాక పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మందడంలో ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన మహిళలను పోలీస్ వాహనంలో… Read More
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా మొదటి రోజు సభలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నేరుగా వెళ్లి సీఎం… Read More
అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిరూపించాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్… Read More
(న్సూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ మరణశిక్షను ఎదుర్కొంటున్న నిర్భయ కేసు దోషులలో ఒకరు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నలుగురు దోషులలో ఒకరైన పవన్ కుమార్… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యశ్రుడుగా జెపి నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో బిజెపి సంస్థాగత ఎన్నికల… Read More
అమరావతి: అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే సభలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సీఎం జగన్ను కోరుతున్నట్లు స్పీకర్ తమ్మినేని అసెంబ్లీలో… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసిపి ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళుతోందని టిడిపి సభ్యుడు అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు… Read More
అమరావతి: మూడు రాజధానులతో తనకు రాజకీయ భవిష్యత్ నాశనం అయిపోయినా తాను సీఎం జగన్ వెంట నడుస్తానని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తనకు రాజకీయ… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: చంద్రబాబు కలల రాజధాని సిఎం జగన్ పూర్తి చేయాలంటే వారి లెక్కల ప్రకారమే కనీసం 35 సంవత్సరాలు పడుతుందని వ్యవసాయ శాఖ… Read More
అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రతిపక్షానికి అవసరం లేదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజధాని, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏపీ అసెంబ్లీ సమావేశాలలో సోమవారం వాడివేడిగా… Read More
అమరావతి: అభివృద్ధి అంటే ఐదు కోట్ల మందికి జరగాలని, ఏ ఒక్కరికో ఏ ఒక్క ప్రాంతానికో కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఏపీ… Read More
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను వ్యతిరేకించాలని జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాకకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ఏపీ రాజధాని అంశంలో పార్టీ… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సచివాలయం వైపు దూసుకువస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీంతో అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారతదేశంలో అత్యంత సంపన్నులుగా ఉన్న ఒక శాతం మంది దగ్గర ఉన్న డబ్బు... దేశంలో అట్టడుగున్న ఉన్న 70 శాతం మంది ప్రజల… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: విజయనగర సామ్రాజ్యం 350 ఏళ్లు పాలించినా ప్యాలెస్లు లేవని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: చలో అసెంబ్లీ ఆందోళన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు రాజధాని ప్రాంత గ్రామాల్లో విస్తృతంగా బందోబస్తు చర్యలు చేపట్టినప్పటికీ వెలగపూడి గ్రామానికి… Read More
విజయవాడ: రాజధాని జేఏసీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లాలని భావించిన మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమను… Read More
హైదరాబాద్: మునిసిపల్ ఎన్నికల్లో వారం రోజులుగా వివిధ పార్టీలు హోరెత్తుతున్న ప్రచారం సోమవారంతో ముగియనుంది. ఈ నెల 22న ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9… Read More
సీవీ సుబ్బారావు అనే తెలుగు మేధావి ఒకాయన ఉండేవాడు. మిత్రులు ఆయన్ని -ముద్దుగా - "సురా" అనేవారు. ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేసేవాడు "సురా". తెలుగు ఇంగ్లీష్… Read More