- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Kiara Advani: బాలీవుడ్ బిజీ హీరోయిన్లలో ఒకరైనా కియారా అద్వానీ.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సూపర్ స్టార్ మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కిన `భరత్ అనే నేను` మూవీతో కియారా.. టాలీవుడ్లోకి అడుగు పెట్టింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తెలుగుతో తొలి చిత్రమే అయినా అద్భుతంగా నటించి.. సూపర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన `వినయ విధేయ రామ`లో నటించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ మూవీ ఫ్లాప్తో టాలీవుడ్ వైపు కన్నెత్తి చూడని కియారా.. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో మళ్లీ రామ్ చరణ్తోనే ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. అదే `ఆర్సీ 15`. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక `ఆర్సీ 15`తో పాటు బాలీవుడ్లో `జగ్ జుగ్ జీయో`, `మిస్టర్ లేలే` సినిమాలు చేస్తోంది. వీటిలో `జగ్ జుగ్ జీయో` మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇందులో యంగ్ హీరో వరుణ్ ధావన్, కియారా అద్వానీ జంటగా నటించారు. ఈ మూవీ జూన్ 24న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. తాజాగా కియారా ఓ ప్రోగ్రామ్లో పాల్గొంది. ఈ క్రమంలోనే కియారా హద్దులు దాటి క్లివేజ్ షో చేస్తూ ఫొటోలు పోజులిచ్చింది. కుర్రకారు గుండెల్లో మంటలు రేపే విధంగా కియారా లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews