Mahesh babu: సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ పరంగా మళ్లీ బిజీ అవుతున్నారు. కరోనా కారణంగా షూటింగులు మొన్నటివరకు ఆగిపోవడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు పరిస్థితి చాలావరకు సత్తమనగాటం తో పాటు కరోనా తీవ్రత తగ్గటంతో.. మెల్లమెల్లగా ఇండస్ట్రీలో షూటింగ్ స్టార్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ బాబు “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో చేస్తున్న “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేసారు.
ఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ దుబాయ్ దేశంలో స్టార్ట్ కాగా.. దాదాపు కొన్ని నెలలు పాటు.. అక్కడ షూటింగ్ జరుపుకొని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు పెట్టిన ఈ క్రమంలో.. ఒక్కసారిగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పెరిగి భారీ ఎత్తున కొత్త కేసులు బయటపడటం మరణాల సంఖ్య పెరగడంతో పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఇటువంటి తరుణంలో… తాజా షెడ్యూల్.. వైజాగ్ లో ప్లాన్ చేయడం జరిగింది అట.
Read more: Mahesh babu: మహేష్ బాబు కోసం సీనియర్ హీరోయిన్ నీ రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్..??
2018 త్వరలో మహేష్ బాబు అదే రీతిలో హీరోయిన్ కీర్తిసురేష్ వైజాగ్ షెడ్యూల్ లో పాల్గొన్నట్లు సమాచారం. కొన్ని వినోద భరితమైన సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో.. సినిమా యూనిట్ కవర్ చేయనున్నారు అని ఫిలింనగర్ టాక్. వాస్తవానికి అవుట్ డోర్ వెళ్లాలని… అనుకున్న ప్రస్తుతం వైరస్ నేపథ్యంలో విదేశాల్లో షూటింగ్ నష్టపోతున్న క్రమంలో స్వదేశంలోనే సినిమా టాకీ పూర్తి చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి.. షూటింగ్ కు నాలుగు నెలల్లో కంప్లీట్ చేయడానికి మహేష్ అండ్ డైరెక్టర్ భావిస్తున్నారు అనే టాక్ వస్తోంది. 2020 సంవత్సరం ప్రారంభంలో మహేష్ “సరిలేరు నీకెవ్వరు” సినిమా రిలీజ్ తర్వాత ఇప్పటివరకు సినిమా రిలీజ్ కాలేదు. దీంతో ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ త్వరితగతిన కంప్లీట్ చేయాలని మహేష్ అనుకుంటున్నట్లు సమాచారం.