(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కర్నూలు: రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసిస్తుంటే ఏపీ సీఎం జగన్ పాటిస్తూ పాలన చేస్తున్నాడని బైరెడ్డి విమర్శించారు.
ఏపీకి విజయసాయిరెడ్డి రెండో సీఎం అని ఆయన వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డిని జగన్ నమ్ముకుంటే పార్టీ మూసుకోవాల్సిందేనని హెచ్చరించారు.
చంద్రబాబును జన్మభూమి కమిటీలు నట్టేట ముంచాయనీ, జగన్ను వలంటీర్లు ముంచుతారని బైరెడ్డి అన్నారు.