Supreme Court: సుప్రీంలో రాజధాని అమరావతి కేసు విచారణ ఏప్రిల్ కు వాయిదా
Supreme Court: రాజధాని అమరావతి కేసుల విచారణను సుప్రీం కోర్టు ఏప్రిల్ కు వాయిదా వేసింది. ఏప్రిల్ లో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. అమరావతిలోనే రాజధాని...