హైదరాబాద్ మార్చి 4 : ఏపి పోలీసులపై కేపిహెచ్ బి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐటి నిపుణుడు, ఐటి గ్రిడ్పై ఫిర్యాదు...
మీడియా ప్రాపగాండా సాధనాలుగా మారిపోతున్న వైనం గురించి ఇటీవల చాలా చర్చ జరుగుతున్నది. అయితే తెలుగు మీడియా తీరుతెన్నుల గురించి పెద్దగా చర్చ లేదు. ప్రతి మీడియా సంస్థకూ ప్రత్యేకమైన ఎజెండా అంటూ ఉందన్న...
విజయవాడ, జనవరి11: విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాసరావును విశాఖ డైలు అధికారులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కు అప్పగించారు. ఎన్ఐ అధికారులు అతనిని శుక్రవారం విజయవాడలోని...
అమరావతి, డిసెంబర్ 31 : రాష్ట్రంలో ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న పోలీస్ శాఖ సిబ్బందికి ప్రభుత్వం ఈ ఏడాది ఆఖరి రోజున తీపి కబురు అందించబోతున్నది. పదోన్నతులు అందుకున్న వారంతా జనవరి...