అమరావతి: తమపై పదేపదే ట్వీట్లు పెట్టే విజయసాయిరెడ్డి ఇటీవల సెర్బియాలో జరిగిన అరెస్టుపై ఎందుకు ట్వీట్ చేయడం లేదని టిడిపికి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
అమరావతి: ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే టిడిపి నేతల్లో వణుకు మొదలవుతోందంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. బుధవారం విలేఖరుల సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన...
అమరావతి: జగన్ ప్రభుత్వంపై పోరాటం తప్పనిసరి అనిపిస్తోందని టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తుండగా నారా లోకేష్ గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖ్యనేతలతో...
అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం అంతా ఆన్లైన్లో ఉందనీ, ఎవరైనా చూసుకోవచ్చని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు గురువారం గవర్నర్ ఇఎస్ఎల్...
విజయవాడ, ఏప్రిల్ 25: పోలవరం ప్రాజెక్టుపై కేసులు వేసి ఇబ్బందులు పెడతుంటే వైసిపి అధినేత జగన్ ఎందుకు మాట్లాడటం లేదని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం...
అమరావతి, ఏప్రిల్ 17: వైసిపి నాయకులు స్పీకర్ కోడెల శివప్రసాద్పై దాడి చేస్తే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి గవర్నర్ను కలిసి అన్నీ అబద్దాలే చెప్పారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన...
అమరావతి, ఫిబ్రవరి 25: నీటి సంరక్షణ, వినియోగం, నిర్వహణలో ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి మరో జాతీయ పురస్కారం లభించింది. ఢిల్లీలోని మావంలకార్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం నేషనల్ వాటర్ అవార్డ్స్ 2018 కార్యక్రమం జరిగింది. ఉత్తమ...
అమరావతి, జనవరి 12: కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. 1387 కోట్ల రూపాయలతో 3.2 కిలో మీటర్ల పొడవున కృష్ణానదిపై ఇబ్రహీంపట్నం – ఉద్దండరాయపాలెంలను కలుపుతూ ఈ...