NewsOrbit

Tag : devineni uma

న్యూస్

‘మీరా నీతి సూత్రాలు వల్లించేది’

sharma somaraju
అమరావతి: తమపై పదేపదే ట్వీట్‌లు పెట్టే విజయసాయిరెడ్డి ఇటీవల సెర్బియాలో జరిగిన అరెస్టుపై ఎందుకు ట్వీట్ చేయడం లేదని టిడిపికి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
రాజ‌కీయాలు

‘వణుకు పుడుతుందా?’

sharma somaraju
అమరావతి: ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే టిడిపి నేతల్లో వణుకు మొదలవుతోందంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. బుధవారం విలేఖరుల సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన...
న్యూస్

‘ప్రభుత్వంపై పోరాటం తప్పదు’

sharma somaraju
అమరావతి: జగన్ ప్రభుత్వంపై పోరాటం తప్పనిసరి అనిపిస్తోందని టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తుండగా నారా లోకేష్ గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖ్యనేతలతో...
న్యూస్

‘ఆన్‌లైన్‌‌లో ఉన్నాయి చూసుకోండి’

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం అంతా ఆన్‌లైన్‌లో ఉందనీ, ఎవరైనా చూసుకోవచ్చని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు గురువారం గవర్నర్ ‌ఇఎస్ఎల్...
రాజ‌కీయాలు

‘ఆయనెందుకు నోరుమెదపడు’

sharma somaraju
విజయవాడ, ఏప్రిల్ 25: పోలవరం ప్రాజెక్టుపై కేసులు వేసి ఇబ్బందులు పెడతుంటే వైసిపి అధినేత జగన్ ఎందుకు మాట్లాడటం లేదని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం...
రాజ‌కీయాలు

‘ఏ జైలుకో ఆయన తేల్చుకోవాలి’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 17: వైసిపి నాయకులు స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై దాడి చేస్తే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి గవర్నర్‌ను కలిసి అన్నీ అబద్దాలే చెప్పారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన...
టాప్ స్టోరీస్ న్యూస్

ఏపికి జాతీయ జల పురస్కారం

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 25: నీటి సంరక్షణ, వినియోగం, నిర్వహణలో ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి మరో జాతీయ పురస్కారం లభించింది. ఢిల్లీలోని మావంలకార్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం నేషనల్ వాటర్ అవార్డ్స్ 2018 కార్యక్రమం జరిగింది. ఉత్తమ...
న్యూస్ రాజ‌కీయాలు

కృష్ణానదిపై ఐకానిక్ వంతెనకు చంద్రబాబు శంఖుస్థాపన

sharma somaraju
అమరావతి, జనవరి 12: కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. 1387 కోట్ల రూపాయలతో 3.2 కిలో మీటర్ల పొడవున కృష్ణానదిపై ఇబ్రహీంపట్నం – ఉద్దండరాయపాలెంలను కలుపుతూ ఈ...