హైదరాబాద్ లో మరో సారి ఈడీ సోదాల కలకలం .. 15 బృందాలతో దాడులు
హైదరాబాద్ నగరంలో మరో సారి ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. జూబ్లిహిల్స్, మణికొండ, పంజాగుట్ట లో ఉదయం నుండే ఈడీ దాడులు జరుపుతోంది. మాజీ పార్లమెంట్ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు...