NewsOrbit

Tag : gvl narasimharao

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ దైవం న్యూస్ రాజ‌కీయాలు

BJP : బీజేపీ కి అదిరిపోయే షాకిచ్చిన జ‌గ‌న్ ?

sridhar
BJP : ఏపీ ముఖ్య‌మంత్రి , వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న‌పై క‌త్తులు దూస్తున్న బీజేపీ నేత‌ల‌కు అదిరిపోయే షాకిచ్చార‌ని అంటున్నారు.   గ‌త కొద్దికాలంగా ఏ అంశంలో అయితే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan : జ‌గ‌న్ …. ఈ మాట‌లు కొద్ది రోజులు భ‌రించ‌క త‌ప్ప‌దు

sridhar
YS Jagan : ఏపీ ముఖ్య‌మంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కి ఇది ఊహించ‌ని సంద‌ర్భం. త‌న ప్ర‌మేయం విష‌యంలో ఆయ‌న కొద్దిరోజుల పాటు టార్గెట్ కానున్నారు. ఇదంతా...
5th ఎస్టేట్ Featured న్యూస్ బిగ్ స్టోరీ

వింత వ్యాధి- వింత కారణాలు..! ఏది కల్పితం – ఏది వాస్తవం..!?

Srinivas Manem
మనిషి భయపడేది కేవలం ఆరోగ్యానికే. మనిషి విలువ ఇచ్చేది ఆరోగ్యానికి మాత్రమే. గుళిక లేని జబ్బు ఏమైనా వచ్చింది అంటే గుండె జారేంత పని జరుగుతుంది..! ఇప్పుడు ఏలూరులో అటువంటి వింత వ్యాధి భయపెడుతుంది....
న్యూస్ రాజ‌కీయాలు

దగ్గుబాటి పురంధరేశ్వరి దశ తిరగబోతోందా?

siddhu
ఇటీవలే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి దశ తిరగబోతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2014లోనే ఆమె బిజెపిలో చేరినప్పటికీ ఇప్పటివరకు ఆమెకు ఆ పార్టీ...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏబీఎన్ ఆర్కే కి లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ ఇది..! తట్టుకోగలరా?

siddhu
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎం.డి వేమూరి రాధాకృష్ణ పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగింది. చాలావరకు ఏబీఎన్ ఆర్కే చంద్రబాబు ని సపోర్ట్ చేసే రీతిలో వ్యవహరిస్తుంటారు...
Featured రాజ‌కీయాలు

ఆ ఎంపీ గారి రాజకీయం ఎక్కడ చెడింది…?

Srinivas Manem
ఎంపీ కావాలనుకున్నారు… అయ్యారు…! వైసీపీని కెలకాలనుకుంటున్నారు… కెలుకుతున్నారు…! బీజేపీతో స్నేహం చేయాలనుకుంటున్నారు…! మరి చేస్తున్నట్టా లేదా..? రాజుగారి రాజకీయం ఎక్కడ చెడింది..? తాజా వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి..?? నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు...
న్యూస్

జీవీఎల్ తెలియక మాట్లాడుతున్నారా? తెలివిగా మాట్లాడుతున్నారా?

Yandamuri
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కారు ఏపీకి సంబంధించిన ఏ విషయంలో కూడా జోక్యం చేసుకునే ప్రసక్తే లేదన్నట్లుగా బీజేపీ సీనియర్ నేత ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేస్తున్న...
న్యూస్ రాజ‌కీయాలు

నేతల నేటి వాక్కులు

sharma somaraju
ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా….. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్సింహారావు ఢిల్లీలో అల్లర్లు వెనుక కొన్ని అసాంఘిక శక్తులు...