విశాఖకు నేడు ముగ్గురు సిఎంలు
విశాఖ, మార్చి 31: విశాఖలో నేటి సాయంత్రం జరిగే టిడిపి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్లొంటున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా టిడిపి ఆదివారం విశాఖ నగరంలోని ఇందిరాప్రియదర్శని మున్సిపల్ క్రీడామైదానంలో...