Tag : today news updates

విశాఖలో కీలక సమస్యకు జగన్ చెక్…!

విశాఖలో కీలక సమస్యకు జగన్ చెక్…!

సముద్రపు నీటిని మంచినీటిగా వాడుకోవచ్చా..? ఈ ప్రశ్నలు, ప్రయోగాలు ఇప్పటివి కాదు. ఏళ్ల తరబడి జరుగుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలో సముద్రపు నీటిని డీశాలినేషన్ (లవణ నిర్ములన) చేయడం… Read More

February 27, 2020

అరెస్టుపై అంత అత్యుత్సాహం ఏమిటో…!

ఈ మధ్య ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఎక్కడ, ఎలాపుట్టింది అనేది పక్కన పెడితే ఆ వార్తని టీడీపీ వర్గాలు, వారి బాకా చానెళ్లు, పత్రికలూ… Read More

February 27, 2020

నేతలు నేటి వాక్కులు

ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా..... హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆంధ్రప్రదేశ్… Read More

February 26, 2020

పోలీసుల వలన కాదు… ఆర్మీ రావాల్సిందే…!

పోలీసుల వలన కాదు... ఆర్మీ రావాల్సిందే... సిఏఏపై ఈశాన్య ఢిల్లీలో రెండు రోజులుగా అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. 48 గంటలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.… Read More

February 26, 2020

వైసీపీకి “రాజ్యసభ” తలనొప్పులే…!

మేకపాటికి ఇస్తే అదే జిల్లాకి చెందిన మస్తానయ్యకి ఇవ్వలేం. మస్తానయ్య పార్టీలో చేరినప్పుడు హామీ ఇచ్చిన ప్రకారం రాజ్యసభ ఇవ్వాలి. మరి సీనియర్ మేకపాటికి ఇవ్వకపోతే కష్టం...!… Read More

February 26, 2020

పిన్నీసు, సెంపిన్నీసు అన్నిటికీ కరోనా దెబ్బ…!

హెడ్డింగు చూడగానే అదేంటి కరోనా మనుషులకు కదా సోకుతుంది...! మరి పిన్నీసు, సెంపిన్నీసులకు ఆ వైరస్ ఏంటి అనే డౌటనుమానం రావచ్చు...! పిన్నీసు, సెంపిన్నీసులకే కాదు... కొద్దీ… Read More

February 26, 2020

విందుకు పిలుపు రాలేదెందుకు?

(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.… Read More

February 26, 2020

భారత్ అమెరికాల మధ్య ఒప్పందాలివే…!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం మొతేరా స్టేడియం ప్రారంభించి ప్రసంగించిన ట్రంప్, తరువాత తాజ్ ని… Read More

February 25, 2020

ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఢిల్లీ: ఏప్రిల్లో ముగియనున్న రాజ్యసభ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల… Read More

February 25, 2020

ఢిల్లీలో ఏం జరుగుతుంది…?

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీసాయి. సోమవారం రాత్రి మొత్తం ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తతలు నడుమ హింస చెలరేగింది. పోలీసులు,… Read More

February 25, 2020

రక్షణ ఒప్పందంపై ట్రంప్ సై…!

    ట్రంప్ నామస్మరణతో దేశం అదిరిపోతోంది. భారత్ యావత్ ఇప్పుడు ట్రంప్ చర్చ నడుస్తుంది. ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన "నమస్తే ట్రంప్" ఇప్పుడు… Read More

February 24, 2020

మూడు నెలల్లో విచారణ… నిందితుడికి ఉరి..!

  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వర్షిణి హత్యకేసులో నిందితుడు రఫికి ఉరిశిక్ష రాష్ట్రంలో సృష్టించిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం హత్య సంఘటన ముద్దాయిపై తుది తీర్పు సోమవారం… Read More

February 24, 2020

దిశ చట్టంపై కేంద్రంలో కదలిక…!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదిశ చట్టంపై కేంద్రం లో ముందడుగు పడింది. మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడి చేసిన వారిని నేరం రుజువైతే 21 రోజుల్లోనే ఉరి… Read More

February 24, 2020

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారత్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ప్రపంచ… Read More

February 23, 2020

చిరంజీవి మళ్ళీ ఆ తప్పు చేస్తాడా…?

పోలికల్ మిర్రర్  ఈ మధ్య సామజిక మాధ్యమాల్లో ఒక వార్తా విపరీతంగా చక్కర్లు కొడుతోంది...! ప్రముఖ వెబ్ సైట్లు లోనూ, వెబ్ ఛానళ్లలోనూ, కొన్ని టివి ఛానళ్లలోనూ… Read More

February 23, 2020

‘బాబు కొత్త నాటకం చైతన్య యాత్ర’

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబుఫై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిక గా విమర్శనాస్త్రాలు సంధించారు. 'పదవి పోయిన తర్వాత కూడా చంద్రబాబు… Read More

February 19, 2020

జమ్మూకశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

శ్రీనగర్‌ : శాంతి భద్రతల నేపథ్యంలో జమ్ముకాశ్మీర్‌లో వచ్చే నెల నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. శాంతిభద్రతలకు సమస్య తలెత్తే అవకాశముందని సంబంధిత ఏజెన్సీల నుంచి… Read More

February 19, 2020

జమ్మూకశ్మీర్‌లో ఎన్ కౌంటర్:ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య నేటి ఉదయం జరిగిన  ఎదురుకాల్పులలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పుల్వామా జిల్లా త్రాల్‌ సెక్టార్‌లో  ఉగ్రవాదులు… Read More

February 19, 2020

‘చంద్రబాబు భద్రత తగ్గించలేదు’

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతను తగ్గించారంటూ ఆ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ కార్యాలయం దీనిపై క్లారిటీ ఇచ్చింది. చంద్రబాబుకు… Read More

February 19, 2020

‘విశాఖ ల్యాండ్ పూలింగ్ నిలిపివేయాలి’

విశాఖపట్నం: విశాఖలో ల్యాండ్‌ పూలింగ్‌ కార్యక్రమాన్ని తక్షణమే నిలిపేయాలని కోరుతూ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు వ్యవ సాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంక… Read More

February 19, 2020

‘నాయకుల నేటి వాక్కులు’

  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా.... టీడీపీ రాష్ట్ర… Read More

February 18, 2020

అమరావతి రైతుల దీక్షలకు జాతీయ కిసాన్ సంఘీభావం

అమరావతి: అమరావతి రాజధానిలో రైతులు, కూలీలు, ప్రజలు చేస్తున్న పోరాటలకు మద్దతుగా జాతీయ రైతు నాయకులతో కూడిన బృందం మంగళవారం రైతుల దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం… Read More

February 18, 2020

కెసిపి సంస్థల అధినేత విఎల్ దత్ ఇకలేరు

చెన్నై: ప్రముఖ వ్యాపారవేత్త, కేసీపీ సంస్థల అధినేత వెలగపూడి లక్ష్మణదత్‌ (82) చెన్నై ఎగ్మోర్‌లోని తన స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందారు.  లక్ష్మణదత్‌కు భార్య ఇందిరా దత్‌, కుమార్తె… Read More

February 18, 2020

ఏపీలో 8 మంది సీనియర్ ఐపీఎస్ ల బదిలీ

అమరావతి: ఎపీలో ఎనిమిది మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కుమార్‌ విశ్వజిత్‌, సీఐడీ డీఐజీగా సునీల్‌ కుమార్‌… Read More

February 18, 2020

సిఎం జగన్ ను జయసుధ ఎందుకు కలసిందంటే..!

అమరావతి: వైసీపీ నాయకురాలు, ప్రముఖ సినీ నటి జయసుధ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుని వివాహానికి హాజరుకావాల్సిందిగా కోరారు. వివాహ… Read More

February 18, 2020

గవర్నర్ దృష్టికి మండలి పంచాయతీ!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపీ శాసనమండలి చైర్మన్, కార్యదర్శి మధ్య జరుగుతున్న వ్యవహారం చివరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరింది. సిఆర్డిఏ రద్దు, వికేంద్రేకరణ… Read More

February 18, 2020

కేంద్ర బకాయిలకై మంత్రి నాని వినతి

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ఎఫ్‌సిఐ నుంచి రావాల్సిన నాలుగు వేల కోట్లు బకాయిలు త్వరితగతిన విడుదల చేయాలని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్… Read More

February 18, 2020

బాబోరి “చైతన్య” యాత్ర…!

 పొలిటికల్ మిర్రర్  డబ్భై ఏళ్ల వయసు...! నిండా నిండిన ఆత్మరక్షణ ధోరణి... భవిష్యత్ పై బోలెడంత బెంగ... రేపటికి తనతో ఎవరుంటారో, ఎవరు మారతారో తెలియని గందరగోళం...… Read More

February 18, 2020

రేపటి నుండి చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి కలుగుతున్న నష్టాలను ప్రజలకు వివరించడానికి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్యయాత్రను చేపడుతున్నామని టీడీపీ… Read More

February 18, 2020

ఎపిలో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు

అమరావతి : ఆంద్రప్రదేశ్‌లో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు జరిగాయి. వెయిటింగ్‌లో ఉన్న అయిదుగురుకి పోస్టింగ్‌లు లభించాయి. అలాగే మరో 20 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్… Read More

February 18, 2020

నేడు ఉప రాష్ట్రపతి వెంకయ్యతో టీడీపీ ఎమ్మెల్సీల భేటీ

అమరావతి : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో నేటి సాయంత్రం ఢిల్లీలోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం భేటీ కానున్నది. శాసనమండలి రద్దు… Read More

February 18, 2020

కర్నూల్ లో నేడు సిఎం జగన్ పర్యటన ఇలా

అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలులో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ‘డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు’ మూడో దశ… Read More

February 18, 2020

పీకే అంటే ఎంత “మమతో”…!

పొలిటికల్ మిర్రర్  పీకేపై ఈగ కూడా వాలకూడదు. పీకేకి దోమ కూడా కుట్టకూడదు. పికెపై కనీసం మారు మనిషి నీడ పడకూడదు. పీకే మన రాష్ట్రానికి 'ముఖ్యమంత్రి'… Read More

February 18, 2020

”నాయకుల నేటి వాక్కులు”

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా.... వైసీపీ ఎంఎల్ఏ గుడివాడ… Read More

February 17, 2020

నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ:మార్చి 3న ఉరి

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఎట్టకేలకు ఉరి తీత తేది ఖరారు అయింది. మార్చి మూడవ తేదీ  ఉదయం ఆరు గంటలకు… Read More

February 17, 2020

నైపుణ్యాభివృద్ధి, ఐటి పాలసీపై జగన్ సమీక్ష

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఐటీపాలసీ, నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కొత్తగా 30… Read More

February 17, 2020

ఆడపడుచులకు శుభవార్త:పెండింగ్ పెళ్లి కానుకల నిధులు విడుదల

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపీలోని పేదింటి ఆడపడుచులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి కానుకుల కోసం పెండింగ్‌లో ఉన్న రూ.270… Read More

February 17, 2020

శంషాబాద్ ఏసిపితో ఆర్జీవి భేటీ ఎందుకంటే..!

హైదరాబాద్ : దిశ ఘటనపై సినిమా తీయాలని నిర్ణయించుకున్న సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నేడు శంషాబాద్ ఏసిపిని కలిశారు. దిశ ఘటనకు  సంబంధించిన వివరాలను సమగ్రంగా… Read More

February 17, 2020

మైదాన ప్రాంతంలో స్పైస్ జెట్ అత్యవసర ల్యాండింగ్

అనంతపురం: మైసూర్ నుండి బళ్లారి జిందాల్ ఫ్యాక్టరీ కి వెళుతున్న జెట్ విమానానికి సాంకేతిక లోపం తలెత్తడంతో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ఎరడికేర గ్రామ సమీపంలోని… Read More

February 17, 2020

పిఎస్ వద్ద ‘బాబు’ పాస్ వర్డ్ మరిచినట్లున్నారు!’

అమరావతి : ఇంత బతుకు బతికి ఇంటెనక... అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి అని ఎద్దేవా చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. ట్విట్టర్ వేదికగా… Read More

February 17, 2020

ఢిల్లీలో ఎన్ కౌంటర్:ఇద్దరు నేరస్తులు హతం

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో నేటి ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు నేరస్తులు హతమయ్యారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో రాజా… Read More

February 17, 2020

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం:8మంది మృతి

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలోని యవత్‌మాల్‌లో  సోమవారం  ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలైయ్యారు. ప్రయాణికులతో వెళుతున్న ఒక పికప్‌వ్యాన్ వంతెనపై… Read More

February 17, 2020

పవన్ కి కాషాయమా..? కషాయమా..?

వైసీపీతో కలిస్తే బీజేపీతో కటీఫ్...! అమరవతిపై హామీతోనే బీజేపీతో దోస్తీ...! అమరావతి ఒక్క అంగుళం కూడా కదలదు..! జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయం...! సీఏఏ, ఎన్ఆర్సి… Read More

February 17, 2020

ఐపీఎల్ 13వ సీజన్ షెడ్యూల్ విడుదల

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ముంబయి: ఐపీఎల్‌ 13వ సీజన్‌ పూర్తి షెడ్యూల్‌ విడుదలయింది. ఐపీఎల్‌ నిర్వాహకులు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు. గత ఏడాది ఫైనల్‌కు చేరిన… Read More

February 16, 2020

ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ శ్రీనాథ్‌కు కేబినెట్‌ హోదా

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌  దేవిరెడ్డి శ్రీనాథ్‌కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. సీనియర్‌ పాత్రికేయుడైన శ్రీనాథ్‌ను ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా… Read More

February 16, 2020

గ్రామ వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

కర్నూలు: అధికార పార్టీ ఎమ్మెల్యేనే వాలంటీర్ వ్యవస్థ పై అవినీతి ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం కల్గించింది. కర్నూల్ జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన… Read More

February 16, 2020

’17న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలు’

అమరావతి : కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 17న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.… Read More

February 16, 2020

‘విశాఖ భూకుంభకోణంపై సిబిఐ దర్యాప్తు చేయాలి’

విశాఖపట్నం: విశాఖ భూకుంభకోణంపై సీబీఐ లేదా జుడీషియల్ విచారణ జరపాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ  డిమాండ్ చేశారు. విశాఖ భూకుంభకోణంపై సిట్‌ను విస్తృత పరిచినా ఉపయోగం… Read More

February 16, 2020

ఎపిలో భారీగా డిఎస్పిల బదిలీ

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వెయిటింగ్ లో ఉన్న 37 మంది డి ఎస్ పిలకు పోస్టింగ్ లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు డి ఎస్… Read More

February 16, 2020

‘బిజెపికి వైసీపీ అనుకూలపక్షమే!’

విజయవాడ: బిజెపికి అతి విశ్వాసమైన మిత్రపక్షం వైసిపియేనని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఏన్ ఆర్ సికి ఓటేసి వచ్చి ఇక్కడ… Read More

February 16, 2020