ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేదపండితులు జగన్ దంపతులను ఆశీర్వదించారు. తెలుగు వారి తొలి పండుగ ను తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల నుండి...
Pawan Kalyan: ఏపిలో అప్పుల బాధతో అనేక మంది కౌలు రైతులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఒక్క గోదావరి జిల్లాలోనే 80 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుల బాధతో...
Governor Tamilisai: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్, గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ల మధ్య మనస్పర్ధలు తారా స్థాయికి చేరినట్లుగా తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించడంపై పలు...