NewsOrbit
Uncategorized

108 పై విచారణ చేయగలరా : విజయసాయిరెడ్డి

హైదరాబాద్, జనవరి 2: రాష్ర్టంలో 108 అంబులెన్స్ లు కొనుగోళ్ళ వ్యవహారంలో ఒకొక్కదానిపైన ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకున్నార అరోపణలపైన దర్యాప్తు చేయించగలరా అని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యలు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.

ఇటీవల తెలంగాణా ఆరోగ్యశాఖ మాజీ మంత్రి 108 అంబులెన్స్‌ల కోనుగోళ్ళలో ఐదులక్షల వంతున కమీషన్‌లు తీసుకున్నారన్న ఆరోపణలపై సీఎం చంద్రబాబునాయుడు స్పందించాలని తన ట్విటర్‌లో కోరారు. దివంగత సీఎం డా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దేశంలోనే 108 అగ్రస్ధానంలో నిలిచిందనీ, ప్రస్తుతం 108 అంబులెన్స్‌లు మూలనపడ్డాయన్నారు.

Related posts

మొదటి రాత్రి పాలగ్లాసు వెనక ఇంత కహానీ ఉందా !

Kumar

కుటుంబం మొత్తానికి కరోనా అంటించాడు…

Siva Prasad

అబ్బెబ్బే… ఉత్తుదే…! (రాధాకృష్ణకి ఐటీ అధికారి చెప్పారట)

Srinivas Manem

మందు బాబు నిర్వాకం:మందడంలో ఉద్రిక్తత!

sharma somaraju

‘వెంకీమామ’ రివ్యూ & రేటింగ్

Siva Prasad

కంగ‌న `అప‌రాజిత అయోధ్య‌`

Siva Prasad

కేటీఆర్ స‌మీక్షా స‌మావేశంపై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ ట్వీట్‌

Siva Prasad

గ‌బ్బ‌ర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?

Siva Prasad

బాబు చంపేస్తాడు..ఆర్‌జివి సాంగ్

anjaneyulu ram

గాల్లో పల్టీలు కొట్టిన కారు!

Mahesh

`మన్మథుడు 2` సక్సెస్‌మీట్

Siva Prasad

`28 డిగ్రీల సెల్సియ‌స్` టీజ‌ర్

Siva Prasad

ముంబైలో ‘సాహో’

Siva Prasad

వెనక్కి లాగే ప్రయత్నం చేశారు

Siva Prasad

`చిత్ర‌ల‌హ‌రి`కి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శంస

Siva Prasad

Leave a Comment