ఢిల్లీ, జనవరి 5 రాఫేల్ వివాదంపై కాంగ్రెస్ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ సూటిగా కేంద్ర రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్ను ప్రశ్నించారు. లోక్ సభలో రాహల్ గాంధీ అనీల్ అంబానీకి యుద్ద విమానాల కాంట్రాక్టు ఎలా వచ్చిందీ చెప్పాలనీ, ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారో చెప్పాలన్నారు. రక్షణశాఖకు సంబంధించి కొనుగోళ్ళ విషయంలో బైపాస్ చేసి ప్రైవేటు కంపెనీకి కాంట్రక్టు ఎందుకు కట్టబెట్టారో తేల్చి చెప్పాలన్నారు. లోక్ సభలో రక్షణ మంత్రిని ప్రశ్నించిన అంశాలతోపాటుగా వీడియోను రాహుల్ ట్విట్ చేశారు.
previous post
next post
వెనక్కి లాగే ప్రయత్నం చేశారు