అమెరికా 41వ ప్రెసిడెంట్ జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ తన 94వ ఏట కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి జార్జి బుష్ మరణించినట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. 1989 నుంచి 1993 వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్...
రిలయన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ పెళ్లి వేడుకలకు ఉదయ్ పూర్ లోని లేక్ పిచోలా సిద్ధమవుతోంది. ప్రకృతి అందాలకు లేక్ పిచాలో ప్యాలెస్ పెట్టింది పేరు. ఆహ్లాద...
భారత స్వాతంత్ర్య సమరయోధుడు, అమరవీరుడు భగత్ సింగ్ ను ఓ టెర్రరిస్ట్ గా అభివర్ణించిన జమ్మూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ముహమ్మద్ తాజుద్దీన్ ను సస్పెండ్ చేశారు. భగత్ సింగ్ ను టెర్రరిస్ట్ గా అభివర్ణిస్తూ...
తరచు వివాదాల్లోకి చిక్కుకునే అలవాటున్న పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ మరో వివాదంలో పడ్డాడు. పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రాహుల్ గాంధీ యే తనను పంపించారని...
అయోధ్యలో రాం మందిర్ నిర్మాణానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో 10 రోజుల సంకల్ప్ రథ్ యాత్ర నేడు ఢిల్లీలో ఆరంభమైంది. రాం మందిర్...
అయోధ్యలో రాం మందిర్ నిర్మాణానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో 10 రోజుల సంకల్ప్ రథ్ యాత్ర నేడు ఢిల్లీలో ఆరంభమైంది. రాం మందిర్...
(న్యూస్ ఆర్బిట్ సినిమా డెస్క్) విజయ్ దేవరకొండ హీరోగా వచ్చి స్మాషింగ్ హిట్ సాధించిన అర్జున్ రెడ్డిని షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ...
కడలూరు: తమిళనాడు రాష్ట్రాన్ని ‘గజ’ తుపాను అతలాకుతలం చేస్తోంది. శుక్రవారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో నాగపట్నం-వేదారణ్యం మధ్య తీరాన్ని గజ తుపాను దాటిన సమయంలో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో తీర...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఇకపై సీబీఐ ప్రవేశాన్ని నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచల నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి అవకాశం కల్పించే ‘సమ్మతి’ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఉపసంహరించింది. ఇంతకు ముందెప్పుడో...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ టిక్కెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే.. ఇదే స్థానంలో బరిలో దిగాలనుకున్న టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే...
హైదరాబాద్ : తన మీద నమ్మకం ఉంచి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కూకట్పల్లి సీటు కేటాయించారని మహా కూటమి తరఫున బరిలో దిగిన టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని తెలిపారు....
(న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని నవంబర్ 4న తిరిగి పెను కాలుష్యం కమ్మేసింది. ట్రాఫిక్ రద్దీతో పాటు పక్క రాష్ట్రాల్లో పంట పొలాల దుబ్బును రైతులు మంటలుపెట్టి తగల...
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు కారు బీభత్సం సృష్టించింది. సురేష్బాబుకు చెందిన సురేష్బాబుకు చెందిన టీఎస్09ఈఎక్స్2628 నెంబరు గల కారు ఎదురుగా వస్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. రాంగ్రూట్లో దూసుకెళ్లిన...
హైదరాబాద్: సంచలనం సృష్టిస్తోన్న డ్రగ్స్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. డ్రగ్స్ వాడే వారంతా బాధితులు మాత్రమేనని ఇప్పటికే విస్పష్టంగా చెప్పిన సీఎం కేసీఆర్ తాజాగా మరికొన్ని నిర్ణయాలు ప్రకటించారు. ఇందుకు సంబంధించి...
న్యూఢిల్లీ : దేశంలోనివారంతా కనీసం నాలుగు వందల సంవత్సరాలు జీవించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం యోగా గురు బాబా రామ్దేవ్ ప్రతిపాదించిన జీవన పద్ధతులు అమలు చేయడం ప్రారం భించింది. ఇక మీదట పౌరులంతా బాబా...
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందంటే… టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరామ్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణ జాగృతి, తెలంగాణ సమాజం, ఇతర రాజకీయ పార్టీలు కలసి కట్టుగా పోరాటం...
మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అంటూ ఓ కవి… నేటి సమాజంలో పాదుకుంటున్న పెడ ధోరణిలను అద్దం పట్టేలా తన పాట ద్వారా చూపాడు. కొన్ని సంఘటనలు చూస్తే.. ఈ...