Water : నీటిని తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటుంది. రోజూ ఉదయాన్నే గోరు వెచ్చని నీటిని తీసుకోవడం వలన, ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అవేమిటో తెలుసుకుందాం.ఉదయాన్నే పరగడపున కాఫీ ,టి కన్న వేడి నీళ్లు తాగితే..గొప్ప ప్రయోజనాలుకలుగుతాయి అని కొన్ని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.రోజు మొత్తం లో వేడినీళ్లు తాగుతూ ఉండడం వలన కూడా మంచి ఫలితాలు పొందవచ్చు.
ఉదయాన్నే టిఫిన్ కి ముందు వేడినీళ్లు తీసుకుంటే, జీర్ణశక్తిని మెరుగుపరచడంతోపాటు, శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది.
ఒక గ్లాసు వేడినీళ్లు ఉదయాన్నేపరగడుపున తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఎక్కువ క్యాలరీలు తేలికగా కరిగిపోతాయి. దీనివల్ల కిడ్నీలకు, ఇతర అవయవాలకు కూడా మంచిది.
ఉదయం ఏమి తినకుండా వేడి నీళ్లు తీసుకుంటే కడుపునొప్పి ఉంటే తగ్గిపోతుంది. అలాగే మెటబాలిజం స్థాయిని మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలోని అన్ని ప్రక్రియలు సజావుగా సాగడానికి సహాయపడుతుంది. కడుపునొప్పి చాలా త్వరగా తగ్గిపోతుంది.
మనం తీసుకునే ఆహారాల్లో చాలా పదార్థాలు జీర్ణమవడానికి చాలా ఇబ్బంది గా అనిపిస్తాయి. అందువలనే అనేకమంది కి మలబద్ధకం సమస్య వస్తుంటుంది. పైల్స్ ఉన్నవాళ్లకు విసర్జన సమయం లో భరించలేనంత నొప్పి వస్తుంది. అలాంటి వాళ్లు ఉదయాన్నే వేడినీళ్లు తాగడం వల్ల మల బద్దకం తగ్గుతుంది.
దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలకు వేడినీళ్లుమంచి మందు.. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లుతీసుకోవడం వల్ల శ్వాసనాళాలు శుభ్రం చేసి.. శ్వాసస్యమస్యలను తగ్గిస్తుంది.
గోరువెచ్చని నీటిని తాగితే 10 రోజుల్లో బీపీని, నెల రోజుల్లోమధుమేహాన్ని, ఉదర సంబంధిత వ్యాధులను, 10 రోజుల్లో మూత్ర సంబంధిత వ్యాధులను, 15 రోజుల్లో నెలసరి సమస్యలను, 30 రోజుల్లో గుండె సంబంధించిన వ్యాధులను, 3 రోజుల్లో తల నొప్పి, 4 నెలల్లో కొలెస్ట్రాల్, ఆస్తమా వ్యాధులను 9 నెలల్లో అన్ని రకాల కేన్సర్లను, తగ్గిస్తుందని పరిశోదనలలో తేలింది .