అంతర్వేది లో రథం తగలబడిన సంఘటనలో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ని జగన్ ప్రభుత్వం బుక్ చేయబోతుందా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో తలెత్తింది. ఈ ఉదంతంపై జగన్ ప్రభుత్వం సిబిఐ...
అంతర్వేది రథం దగ్ధం అయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై అధికార- ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. తెలుగుదేశం పార్టీ సహా వివిధ పార్టీలు విమర్శలు...
సినీ నటుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. వివిధ అంశాల్లో ఆ పార్టీ వేర్వేరుగా సంయుక్తంగా కలిసి ముందుకు సాగుతోంది. తాజాగా మరో నిరసన కార్యక్రమం...