Tag : cm ys jagan

రాజు గారిపై వేటుకు మరో కారణం ఉందట.. !అది ఏమిటంటే..?

రాజు గారిపై వేటుకు మరో కారణం ఉందట.. !అది ఏమిటంటే..?

వైసీపీ రెబల్ ఎంపి రఘు రామకృష్ణం రాజు వ్యవహారం అందరికీ తెలిసిందే. ప్రభుత్వాన్ని, అధికార వైకాపా నేతలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై  విమర్శలు… Read More

July 11, 2020

డీజీపీ సవాంగ్ ద్వారా ఏపీ ప్రజలందరికీ పెద్ద హింట్ ఇచ్చిన జగన్ ?

ఏపీలో అమ‌రావ‌తి రాజ‌ధాని ఉద్య‌మం వ‌డి వ‌డిగా ఏకంగా 200 రోజులు పూర్తి చేసుకోగా.. ఆ ఉద్య‌మాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ య‌త్నిస్తోంది. అందులో భాగంగానే… Read More

July 6, 2020

జగన్ ఇచ్చిన అన్నీ హామీలూ ఒకెత్తు .. ఇదొక్కటీ మరొక ఎత్తు .. !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్పుడు సీఎం జ‌గ‌న్ ఫించ‌న్‌ను ఏటా రూ.250 పెంచుకుంటూ అంద‌జేస్తాన‌ని చెప్పారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడే ఆయ‌న ఫించ‌న్‌ను రూ.3వేలకు పెంచి ఇస్తాన‌ని… Read More

July 6, 2020

ఆ ఎమ్మెల్యే లు గెటవుట్ ?? జగన్ రిస్కీ నిర్ణయం ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వ్యవ‌హారం ఏమిటో గానీ వైపాకాకు ఆ విష‌యంలో త‌ల‌బొప్పి క‌డుతోంది. ఇప్ప‌టికే రఘురామ‌కృష్ణ‌రాజు త‌న సొంత పార్టీకే వెనుక ఉండి… Read More

July 6, 2020

రాజు గారు ఏం ఫిక్స్ అయ్యారో.. !

  వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఇచ్చిన షోకాజ్ నోటీస్ కి స్పందించిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో తనకు… Read More

June 27, 2020

అమరావతి రైతులకు బంగారం లాంటి న్యూస్ చెప్పిన జగన్?

అమరావతి నుండి రాజధాని తరలించడానికి వీలులేదంటూ ఆ ప్రాంత రైతాంగం.. సీఏం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి నిరసన, ఆందోళన కార్యక్రమాలు… Read More

June 22, 2020

ఆఖరి గీత దాటేశాడు.. రఘురామ కృష్ణంరాజు సస్పెన్షన్ గ్యారెంటీ?

రాష్ట్రంలో జరుగుతున్న పలు పరిణామాలపై అధికార పార్టీకి చెందిన పలువురు సీనియర్ శాసన సభ్యులే ఇటీవల కాలంలో బాహాటంగా విమర్శలు సంధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు… Read More

June 15, 2020

ఒక్కసారిగా 17 మంది IPS లని బదిలీ చెయ్యడం వెనక ఇంత స్కెచ్ ఉందా ?

అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న తరువాత మళ్ళీ పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. సీఎంగా వైఎస్… Read More

June 13, 2020

జగన్ కి చెందిన కంపెనీకి పెనాల్టీ ?? ప్రూఫ్ ఇదే ?

అమరావతి : గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో గల సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ప్రభుత్వం అపార ప్రేమ కురిపిస్తూనే ఉంది. ఎవరైనా ఒత్తిడి… Read More

June 9, 2020

బ్రేకింగ్:జగన్ మరొక సంచలన నిర్ణయం – రాత్రికిరాత్రి ప్రకటన

అమరావతి : రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది అదిశగా అడుగులు… Read More

June 1, 2020

స్థానికంలో జగన్ ఎత్తులు అవే…!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సమరంలో బిసి మంత్రం ఏ రాజకీయ పార్టీకి లాభిస్తుంది?, వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల… Read More

March 9, 2020

బాబు యాత్రకు పోలీసుల చేదు మాత్ర

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విశాఖ ఘటనతో… Read More

March 4, 2020

కర్నూల్ లో నేడు సిఎం జగన్ పర్యటన ఇలా

అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలులో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ‘డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు’ మూడో దశ… Read More

February 18, 2020

నైపుణ్యాభివృద్ధి, ఐటి పాలసీపై జగన్ సమీక్ష

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఐటీపాలసీ, నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కొత్తగా 30… Read More

February 17, 2020

ఆడపడుచులకు శుభవార్త:పెండింగ్ పెళ్లి కానుకల నిధులు విడుదల

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపీలోని పేదింటి ఆడపడుచులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి కానుకుల కోసం పెండింగ్‌లో ఉన్న రూ.270… Read More

February 17, 2020

సిఎంకి సిపిఐ రామకృష్ణ లేఖ

అమరావతి : కియా కార్ల పరిశ్రమ తరలింపు కధనాలపై సిఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని  సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. గురువారం సిఎం… Read More

February 13, 2020

ఏపీలో రాక్షసరాజ్యం: యనమల

అమరావతి: ఏపీలో రాక్షసరాజ్యం ఉంది తప్ప ప్రజారాజ్యం లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ప్రజలంతా ఒకవైపు, సీఎం జగన్ ఒకవైపు ఉన్నారని విమర్శించారు.… Read More

January 28, 2020

‘మూడు రాజధానులు అంటే బీజేపీ ఊరుకోదు’

న్యూఢిల్లీ: మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తే... కేంద్రం చూస్తూ ఊరుకోదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంలు మారినప్పుడల్లా… Read More

January 18, 2020

అసెంబ్లీకి ప్రత్యామ్నాయ మార్గం!

అమరావతి: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిధిలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీకి చేరుకోవడానికి మరో దారిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొన్నేళ్లుగా వినియోగంలో… Read More

January 18, 2020

‘జగన్.. మీ తప్పులను సరిదిద్దుకోండి’

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని జనసేన నేత, సినీ నటుడు నాగబాబు కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. 'డియర్… Read More

January 18, 2020

నిన్న.. నేడు ఎంత తేడా!

అమరావతి: రాజధాని ప్రాంతంలో జాతీయ మహిళా కమిషన్ నిజ నిర్ధారణ కమిటీ పర్యటిస్తున్న నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసులు కనిపించకపోవడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి… Read More

January 12, 2020

జగన్ కేసు విచారణ 17కు వాయిదా

  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: జగన్ అక్రమార్కుల కేసు విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. డిశ్చార్జి పిటిషన్‌లు అన్నీ కలిపి విచారణ జరపాలన్న… Read More

January 10, 2020

రాజధానిలో రైతులపై లాఠీఛార్జ్!

తుళ్లూరు: రాజధాని అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం విజయవాడ కనక దుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు తుళ్లూరు, మందడంతో పాటు రాజధాని గ్రామాల మహిళలు,… Read More

January 10, 2020

శుక్రవారం కబుర్లు ఎందుకు? : బుద్ధా

విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి దమ్ముంటే అమరావతి, విశాఖపట్నంలో రెండు చోట్లా ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న… Read More

January 10, 2020

సిబిఐ కోర్టు మెట్లెక్కిన సిఎం జగన్

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం ఏపీ సిఎం వైఎస్ జగన్ నాంపల్లి సిబిఐ కోర్టుకు కొద్దిసేపటి క్రితం  హాజరయ్యారు. ఈ కేసులో… Read More

January 10, 2020

సీబీఐ కోర్టుకు జగన్.. భద్రత కట్టుదిట్టం!

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరుకానుండడంతో శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు… Read More

January 9, 2020

‘జగన్ కు రోజులు దగ్గర పడ్డాయి’

అమరావతి: ఏపీ రాజధాని మార్పుపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ… Read More

January 7, 2020

రాజధానిపై పరోక్షంగా క్లారిటీ!

అమరావతి: రాజధాని తరలింపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానుల ఫార్ములాలో ఎటువంటి మార్పు లేదన్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్… Read More

January 3, 2020

విశాఖలో జగన్ ఎందుకు మాట్లాడలేదు?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ పేరు తెరపైకి వచ్చిన అనంతరం తొలిసారి నగరానికి వచ్చిన సీఎం జగన్‌ పర్యటన ఉత్తరాంధ్ర ప్రజలను నిరుత్సాహపరిచింది. విశాఖపట్నంను పరిపాలనా… Read More

December 29, 2019

విశాఖ ఉత్సవ్ లో పాల్గొన్న సీఎం

విశాఖపట్నం: ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ ప్రతిపాదనలు చేసిన అనంతరం తొలిసారి విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం జగన్ కు ఘనస్వాగతం లభించింది. కైలలాసగిరిలో, వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్… Read More

December 28, 2019

ఏపీ ఆర్టీసీ విలీనానికి గవర్నర్ ఆమోదం!

అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ ప్రభుత్వం చేసిన చట్టానికి గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు గవర్నర్ పేరిట… Read More

December 27, 2019

నేతలు చేసిన తప్పుకు రైతులు నష్టపోవాలా ?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని నిర్మాణం కోసం గత టీడీపీ ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన వేల ఎకరాల్లో అవకతవకలు జరిగి ఉండొచ్చని జనసేన నేత, సినీ… Read More

December 22, 2019

జగన్ నిర్ణయానికి ‘చిరు’ బాసట

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ఫార్ములాకు కేంద్ర మాజీ మంత్రి, మెగా స్టార్ డాక్టర్ కె చిరంజీవి మద్దతు పలికారు. అధికార, పరిపాలనా… Read More

December 21, 2019

జగన్ గొప్ప బహుమతి ఇచ్చారు

విజయవాడ: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు తన జన్మదినం సీఎం జగన్ గొప్ప బహుమతి ఇచ్చారని టీడీపీ ఎంపీ కేశినేని… Read More

December 21, 2019

అమరావతిలో మిన్నంటిన రైతుల ఆందోళనలు

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతిలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. మూడు రాజధానుల ప్రకటనపై ఆందోళన చేస్తున్న రైతులు.. జీఎన్‌రావు కమిటీ రిపోర్ట్‌పై ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. అమరావతి… Read More

December 21, 2019

‘రాజధానిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాం’

అమరావతి: సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి తీసుకున్న 33వేల ఎకరాలను రైతులకు… Read More

December 20, 2019

రాజధానిగా కర్నూలే కరెక్ట్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నూలులో హైకోర్టు ఏర్పాటును బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ స్వాగతించారు. ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని గతంలో బీజేపీ  టీజీ వెంకటేష్… Read More

December 18, 2019

కలెక్టర్‌, ఎస్‌పిలకు విందు ఆహ్వానం క్యాన్సిల్!?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రభుత్వ పరిపాలనలో తన దైన మార్కు ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సరి కొత్త ఆలోచనతో తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు… Read More

December 17, 2019

ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు !

అమరావతి: ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లుకు ఏపీ అసెంబ్లీ సోమవారం ఆమోదం తెలిపింది. ఆర్టీసీ విలీనం తాలూకు బిల్లును మంత్రి పేర్ని నాని శాసనసభలో ప్రవేశపెట్టారు.… Read More

December 16, 2019

నివేదిక ఆధారంగానే రాజధానిపై నిర్ణయం!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అంశంపై నిపుణుల కమిటీ సిఫార్సులు, నివేదికల ఆధారంగా సీఎం జగన్‌ నిర్ణయం తీసుకుంటారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.… Read More

December 15, 2019

సీఎంపై ప్రివిలైజ్ నోటీసులు ఇచ్చిన టీడీపీ

అమరావతి: సీఎం జగన్ పై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్రివిలైజ్‌ నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అనని మాటలను అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ వక్రీకరించారని ఆరోపిస్తూ సీఎంపై ప్రివిలైజ్‌… Read More

December 13, 2019

ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి వస్తే దాడి చేస్తారా?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వైసీపీ ప్రభుత్వం కుట్రలతో రాజధాని అమరావతి పూర్తిగా దెబ్బతిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించిన… Read More

November 28, 2019

‘మంచి పనులు చేస్తుంటే ఆడిపోసుకుంటున్నారు’

అమరావతి: ప్రజా సంక్షేమం కోసం మంచి పనులు చేస్తుంటే ప్రతిపక్షాల నాయకులు ఆడిపోసుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పు… Read More

November 21, 2019

రాయలసీమలో ‘రాజధాని’ డిమాండ్ వెనుక ఉన్నది ఎవరు?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. సీమలో ఒక్కసారిగా వాయిస్ పెరగడానికి కారణమేంటి ? అసలు స్టూడెంట్స్ ని వెనక… Read More

November 16, 2019

‘వైసీపీని దోషిగా నిలబెడతా’

అమరావతి: ఏపీలో ఇసుక కొరత కృత్రిమమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇసుక కొరత కారణంగా పనులు లేక చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు తాము ఆదుకుంటామని… Read More

November 14, 2019

‘అన్నీ ఆ వ్యాధి లక్షణాలే..పాపం!’

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్టర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న… Read More

November 11, 2019

జగన్ సభలో రభస!

 సభలో నినాదాలు చేస్తున్న వారిని వారిస్తున్న కలెక్టర్ ఇంతియాజ్   అమరావతి: గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ముస్లిం మత పెద్దలకు… Read More

November 11, 2019

ఏపీలో ఆర్టీసీ విలీనానికి కొత్త చిక్కులు ?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ హైకోర్టులో ఆర్టీసీ విభజన జరగలేదన్న కేంద్రం వాదనతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఇబ్బంది అవుతుందా? అనే చర్చ ఏపీ సర్కారులో… Read More

November 7, 2019

జగన్ పై లోకేశ్ ఫైర్

అమరావతి: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘జగన్ అసమర్థత, అహంకారం కారణంగా రిలయన్స్,… Read More

November 6, 2019

సెలవుపై ఎల్వీ సుబ్రహ్మణ్యం?

అమరావతి: ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నెలరోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తనను తప్పించి.. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి… Read More

November 6, 2019