Amit Shah: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం పార్లమెంట్ లో సంచలన ప్రకటన చేశారు. అది బారత దేశానికి చెందిందేనని… Read More
జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో అయిదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. నియంత్రణ రేఖ సమీపంలోని… Read More
జమ్ముకశ్మీర్ లో జాతీయ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగులుతోంది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీని వీడిన సంగతి తెలిసందే. అయిదు దశాబ్దాల పార్టీ… Read More
జమ్ముకశ్మీర్ లోని రాజౌరి లో ఆర్మీ క్యాంప్ పై ఈ రోజు ఊదయం ఆత్మాహుతి దాడి జరిగింది. ఆర్మీ క్యాంపు లోకి చొరబడిన ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు… Read More
జమ్ము కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ ఢిల్లీలోని తీహార్ జైలులో తన సెల్ లో నిరాహార దీక్ష చేపట్టారు. తన కేసులను సక్రమంగా విచారణ చేయడం… Read More
భారీ వర్షాలు మళ్లీ మొదలు కావడంతో అమరనాథ్ యాత్రకు మరో సారి నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జమ్ముకశ్మీర్ లోని పహల్గాం, బల్తాల్ మార్గంలో యాత్రికులు వెళ్లేందుకు అక్కడి… Read More
జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలతో అమరనాథ్ గుహ వద్ద ఆకస్మికంగా వరదలు పొటెత్తాయి. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఊహించని రీతిలో కొండలపై నుండి ఒక్కసారిగా… Read More
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అనేక క్యారెక్టర్లు చేయడం తెలిసిందే. రజినీ ఎటువంటి క్యారెక్టర్ వెండితెర పై ప్లే చేసిన.. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి… Read More
National Anthem: చిన్నప్పటినుండి బడిలో లేదా ఎటువంటి కూడికల్లో అయినా భారతదేశ జాతీయ గీతం ఆలపించే సమయంలో లేదా ప్రసారం అయ్యే సమయంలో కచ్చితంగా ప్రజలంతా… Read More
(శ్రీనగర్ నుండి "న్యూస్ ఆర్బిట్" ప్రతినిధి) భారత సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం మరో సారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. జమ్ముకశ్మీర్లోని… Read More
కోవిడ్ లాక్డౌన్ అనంతరం ఎట్టకేలకు దేశంలోని పర్యాటక ప్రాంతాలు మళ్లీ టూరిస్టుల కోసం ఓపెన్ అవుతున్నాయి. ఇటీవలే గోవా ప్రభుత్వం కేవలం దేశీయ టూరిస్టులకు మాత్రమే మళ్లీ… Read More
లాక్ డౌన్ టైమ్ లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల వేట భారత్ ఆర్మీ స్టార్ట్ చేసింది. ఇప్పటికే చాలా మందిని ఈ ఆపరేషన్లో మట్టికరిపించింది. మరోపక్క… Read More
శ్రీనగర్ : శాంతి భద్రతల నేపథ్యంలో జమ్ముకాశ్మీర్లో వచ్చే నెల నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. శాంతిభద్రతలకు సమస్య తలెత్తే అవకాశముందని సంబంధిత ఏజెన్సీల నుంచి… Read More
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య నేటి ఉదయం జరిగిన ఎదురుకాల్పులలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్లో ఉగ్రవాదులు… Read More
సీవీ సుబ్బారావు అనే తెలుగు మేధావి ఒకాయన ఉండేవాడు. మిత్రులు ఆయన్ని -ముద్దుగా - "సురా" అనేవారు. ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేసేవాడు "సురా". తెలుగు ఇంగ్లీష్… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: కశ్మీర్లో ప్రజల ప్రాధమిక హక్కులపై ఆక్రమంగా ఆంక్షలు విధించడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజలకున్న అభిప్రాయ వ్యక్తీకరణ హక్కును సెక్షన్… Read More
(న్యూస్ అర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో నిరవధికంగా మొబైల్ సేవలు నిలిపివేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న… Read More
ముంబై: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్యూ) విద్యార్థులపై ముసుగు దుండగుల దాడిని నిరసిస్తూ ముంబైలో ఆందోళన కొనసాగుతుండగా.. ‘ఫ్రీ కాశ్మీర్’ అనే పోస్టర్ దర్శనం ఇవ్వండి… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీనగర్:జమ్మూకశ్మీర్లోని నౌషెరాలో బుధవారం భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పులలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. నౌషెరా సెక్టార్లో ఉగ్ర కదలికలపై… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమ్ముకశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు చైనా అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మంగళవారం సమావేశం కానుంది. ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమ్ము కశ్మీర్లో విపరీతంగా కురుస్తున్న మంచు మధ్య డ్యూటీ చేసుకుంటూ పోతున్న ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఫొటో ఒకటి వైరల్ అయింది. సరిహద్దులకు… Read More
న్యూఢిల్లీ: యురోపియన్ యూనియన్ (ఈయూ) ప్రతినిధి బృందం మంగళవారం (అక్టోబర్29) కశ్మీర్లో పర్యటించనుంది. 28మంది ఎంపిలతో కూడిన ఈ బృందం సోమవారం ప్రధాని నరేంద్ర మోది, జాతీయ… Read More
శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని కేంద్రం ప్రభుత్వ నిర్వీర్యం చేసిన నేపథ్యంలో అక్టోబరు 31 తర్వాత జమ్ముకశ్మీర్, లద్దాఖ్లు అధికారికంగా కేంద్ర పాలిత… Read More
ఇస్లామాబాద్: పీవోకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేశామన్న భారత ప్రకటనను పాకిస్థాన్ తోసిపుచ్చింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో మూడు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత ఆర్మీ చేసిన ప్రకటనను… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడులతో బీజేపీ రాజకీయ లబ్ధిని పొందాలని భావిస్తోందా ? సైనికుల త్యాగాలను,… Read More
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సోదరి సురయ్య అబ్దుల్లా, కుమార్తె సఫియా అబ్దుల్లా ఖాన్లతో… Read More
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో పోస్టు పెయిడ్ మొబైల్ సేవలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొబైల్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో 72… Read More
ముంబై: ప్రతిపక్షాలకు ధైర్యముంటే కశ్మీర్లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని ప్రధాని నరేంద్ర మోదీ సవాల్ విసిరారు. ఆదివారం మహారాష్ట్రలోని జల్గావ్లో అసెంబ్లీ ఎన్నికల… Read More
బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కశ్మీర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లో పరిస్థితిని పరిశీలిస్తున్నామని, పాక్ కు చెందిన ప్రధాన అంశాల వరకు ఆ… Read More
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆర్టికల్ 370 రద్దు సహా కశ్మీర్… Read More
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన వ్యాజ్యాలను విచారించేందుకు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సుప్రీం… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత్- పాకిస్థాన్ ల మధ్య యుద్ధం రాబోతోందా? కశ్మీర్ అంశంపై రగిలిపోతున్న దాయాది దేశం ఇప్పుడు భారత్ తో యుద్ధానికి సిద్ధమే అనే… Read More
ముంబై: నెహ్రూ విధానాల వల్లే పీవోకే భారత్ నుంచి చేజారిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మహారాష్ట్ర, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో… Read More
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో తప్పులు దొర్లాయి. మొత్తం ఈ బిల్లులో 52 తప్పులను గుర్తించారు. అయితే ఈ తప్పులను సరిచేస్తూ కేంద్రం గురువారం మూడు పేజీల… Read More
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు.… Read More
న్యూఢిల్లీ: తమ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల ప్రమేయాన్ని భారత్, రష్యా దేశాలు వ్యతిరేకిస్తున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం రష్యాకు చేరుకున్న… Read More
శ్రీనగర్: జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం ప్రభుత్వం ఆగస్ట్ 5న రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిని వ్యతిరేకించిన కొంత మంది స్కూల్… Read More
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముప్తీలకు గృహనిర్బంధం నుంచి పాక్షిక విముక్తి లభించింది. తమ కుటుంబ సభ్యులను… Read More
అసోంలో రాజకీయప్రకంపనలకు కారణమైన జాతీయ పౌరసత్వ రిజిష్టర్ (ఎన్ఆర్సీ) తుది జాబితా రేపు విడుదల కానుంది. ఏడాది క్రితం విడుదలైన మొదటి జాబితాలో రాష్ట్రంలోని 41 లక్షల… Read More
న్యూఢిల్లీ: పాకిస్థాన్కి చెందిన కమాండోలు సముద్రమార్గం గుండా గుజరాత్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. గల్ఫ్… Read More
న్యూఢిల్లీ: సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి శ్రీనగర్ బయలుదేరి వెళ్లారు. అక్కడ అనారోగ్యంతో ఉన్న ఆయన స్నేహితుడు, పార్టీ సీనియర్ నేత యూసఫ్ తరిగామిని పరామర్శించేందుకు… Read More
న్యూఢిల్లీ: కశ్మీర్లో చోటుచేసుకుంటున్న హింసకు పాకిస్థానే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కశ్మీర్ పూర్తిగా భారత అంతర్గత అంశమని, ఇందులో పాకిస్థాన్ సహా ఏ… Read More
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అక్టోబర్ లో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు… Read More
న్యూఢిల్లీ: కశ్మీర్కు వెళ్లేందుకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. అలాగే మహ్మద్ అలీం సయ్యద్ అనే విద్యార్థి కూడా తన తల్లిదండ్రులను… Read More
న్యూఢిల్లీః కశ్మీర్లో ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఇంతకంటే రాజకీయం ఉండబోదని, ఇది దేశద్రోహంగా భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.… Read More
న్యూఢిల్లీః కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు... శ్రీనగర్ వెళ్లిన అఖిలపక్ష నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనకు పర్మిషన్ లేదంటూ వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) యువ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయానంటూ తన వృత్తికి రాజీనామా చేశారు. దాద్రా నగర్… Read More
న్యూఢిల్లీః ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్ముకాశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల్ని సమీక్షించేందుకు శ్రీనగర్కు వెళ్లిన 11 విపక్ష పార్టీల సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీనగర్ ఎయిర్పోర్టులో రాహుల్… Read More
హైదరాబాద్ః జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయం పూర్తిగా నెరవేరిందని కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దశాబ్దాలుగా జఠిలంగా… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులు తెలుసుకునేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం నేడు రాష్ట్రంలో… Read More