శ్రీకాకుళం: ఒక్క రూపాయి అయినా తాను అవినీతికి పాల్పడినట్లు టిడిపి నేతలు రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుండి కూడా తప్పుకోవడానికి… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజకీయాలు ఇప్పుడు గవన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ తిరుగుతున్నాయి. వంశీని టీడీపీ సస్పెండ్ చేసిన తర్వాత కృష్ణా జిల్లా రాజకీయాలు… Read More
అమరావతి: ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాతో రాజకీయ, సినీరంగంలో సంచలనం సృష్టించిన సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ నేడు మరో సంచలన ప్రకటన చేశారు.… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారతదేశంలో డెంగ్యూ జ్వరాలతో ప్రభుత్వాసుపత్రికి వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతున్నారు. సీజన్ దాటినా ఇప్పటికీ డెంగ్యూ… Read More
బిహెచ్యు సౌత్ కాంపస్ డిప్యూటీ చీఫ్ ప్రోక్టర్ కిరణ్ దామ్లేకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఆరెస్సెస్ సభ్యులు వారణాసి: బెనారస్ హిందూ యూనివర్సిటీ (బిహెచ్యు) ఇటీవల ఎక్కువగా… Read More
అమరావతి: ఆరు నెలల్లో 'మంచి' ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న జగన్ అయిదు నెలల్లోనే రాష్ట్రాన్ని 'ముంచుతున్న' ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు… Read More
(న్యుస్ ఆర్బిట్ బ్యూరో) ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు సాగునీరుతో పాటు మంచి నీరు, విద్యుత్ అవసరాలను తీరుస్తున్న శ్రీశైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదంపై పాలకులు స్పందించకపోవడం… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ని పక్కన పెట్టినా... తమ ఆందోళనల విషయంలో మాత్రం కార్మికులు వెనక్కి తగ్గట్లేదు. సమ్మెలో భాగంగా నిరాహార… Read More
పనాజి: గోవా డీజీపీ ప్రణబ్ నందా గుండెపోటుతో కన్నుమూశారు. అధికారిక పర్యటనపై ఢిల్లీ వెళ్లిన నందా శనివారం(నవంబర్ 16) తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారని ఐజీ జస్పాల్ సింగ్… Read More
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై దేశ రాజధాని ఢిల్లీలో ఇలా అనుకుంటున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ద హిందూ ఆంగ్ల… Read More
హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల జెఎసి శనివారం తలపెట్టిన బస్ రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిసి సమ్మె 43వ రోజుకు చేరుకున్నది. బస్సు… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలనే అంశాన్ని సుప్రీం కోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏకంగా హైకోర్టునే ఏమార్చాలని చూశారు గుంటూరు అర్బన్ పోలీసులు. ఎంత పోలీసులయినా కథ అడ్డం తిరిగితే ఏం చేయగలరు. చివరికి విచారణను… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై వివాదం ఇంకా కొనసాగుతోంది. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్ కోసమే ఇంగ్లీష్ మీడియం బోధన… Read More
అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించి.. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులు ఓ మెట్టు దిగారు. విలీనం అంశాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, మిగతా అంశాలపై చర్చలు జరపాలని… Read More
అమరావతి: రోజు కేసుల గొడవ ఎందుకని కొంత కాలం ట్రావెల్స్ వ్యాపారం మానేయ్యాలని భావిస్తున్నట్లు టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి తెలిపారు. గత కొద్ది… Read More
ముంబై: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం క్రమంగా మెరుగువుతోంది. గత కొన్నిరోజులగా అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన లతా మంగేష్కర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె కోలుకుంటున్నారని… Read More
బెంగళూరు: 180 మంది ప్రయాణికులతో నాగ్పూర్ నుంచి బెంగళూరుకు వచ్చిన గోఎయిర్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ప్రమాదకరమైన స్థితిలో ఎ-320… Read More
అమరావతి: కుటుంబ వార్షిక ఆదాయం అయిదు లక్షల రూపాయలలోపు ఉన్న వారందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తూ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆసుపత్రుల్లో ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టినా నయంకాని జబ్బులు కూడా ఓ చెట్టును తాకితే ఇట్టే తగ్గిపోతాయనే వార్త మధ్యప్రదేశ్లో ప్రస్తుతం హల్ చల్… Read More
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి), కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అయ్యింది. దీనికి ఆయా పార్టీల నాయకులు కనీస… Read More
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఆయన ఇక్కడ నుండి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో… Read More
అనంతపురం: పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె సురేష్ రెడ్డి ఇంట్లో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.రాంనగర్లోని సురేష్ రెడ్డి నివాసంతో పాటు పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లో ఆయన… Read More
అమరావతి: దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ టిడిపి నుండి వైసిపిలోకి మారిపోవడంతో తన ట్విట్టర్ ఖాతా కవర్ ఫోటోను వెంటనే… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వంద వార్తల కన్నా ఒక కార్టూన్ ప్రభావవంతంగా విషయం వివరించగలదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టే కార్టూన్… Read More
అమరావతి: ఏపీలో ఇసుక కొరత కృత్రిమమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇసుక కొరత కారణంగా పనులు లేక చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు తాము ఆదుకుంటామని… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో ఇసుక వెబ్సైట్ను బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ హ్యాక్ చేసిందని.. రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించిందన్న వార్తలు ప్రకంపనలు… Read More
అమరావతి: తెలుగుదేశంపై ప్రజలకు విశ్వాసం పోయిందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. గత నెలలో టిడిపికి రాజీనామా చేసిన వంశీ మొదటి సారిగా గురువారం మీడియా… Read More
అమరావతి: రాజధాని నిపుణుల కమిటీ నియామకం చెల్లదని భూములిచ్చిన రైతులు హైకోర్టను ఆశ్రయించారు. వారి పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రైతుల పక్షాన న్యాయవాది వాసిరెడ్డి… Read More
హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కేబినెట్ ప్రొసీడింగ్స్ను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. 5100 రూట్లను ప్రయివేటీకరణ చేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్… Read More
బెంగళూరు: కర్ణాకటలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల్లో 13 మంది బీజేపీ టికెట్లపై పోటీ చేయనున్నారు. డిసెంబర్ 5న మొత్తం 15 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో… Read More
అమరావతి: మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో అవినాష్ పార్టీలో… Read More
రాజమండ్రి: ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు చేసే ఆందోళనలకు అధికార పక్షం వివరణలు ఇవ్వాలే తప్ప వారిపై విరుచుకుపడి వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని సీనియర్ నేత,… Read More
హైదరాబాద్: కాచిగూడలో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ కుడికాలును వైద్యులు తొలగించారు. ప్రమాదంలో అతని కుడికాలుకు తీవ్రంగా గాయాలు కావడంతో శస్త్ర… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఓ కోతి ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ.. ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చైనాలోని యాంజెంగ్ వైల్డ్… Read More
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పర్యటన రాజకీయ లబ్దికోసం… Read More
ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై ముందుకే నడవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ముఖ్యమంత్రి, ఆయన మంత్రిమండలి సభ్యులు ఇంగ్లిష్ మీడియం… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న వేళ.. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారానికి 41వ రోజుకు చేరింది. ఆర్టీసీని… Read More
అమరావతి: వైసిపి నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి నిప్పులు చెరిగారు. విడిపోయిన వాళ్ల జీవితాలపై మాట్లాడకూడదన్న ఇంగిత జ్ఞానం వారికి లేదని పవన్… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్య కేసు తీర్పు అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ కి లేఖ… Read More
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్ఛార్జ్ సిఎస్ నీరబ్కుమార్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ నీలం సాహ్ని కేంద్ర సామాజిక… Read More
విజయవాడ: మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు, రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పారు. నేటి సాయంత్రం వైసిపిలో చేరనున్నట్లు సమాచారం.… Read More
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్లో భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి కశ్మీరీలు పాకిస్థాన్లో శిక్షణ పొందారని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తెలిపారు. ఒసామా బిన్ లాడెన్, జలాలుద్దీన్… Read More
ఒంగోలు: సవాళ్లు ఉంటాయనీ, విమర్శలు వస్తున్నాయనీ భయపడి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తిలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు.… Read More
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దాఖలయిన కోర్టు ధిక్కారం కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి రఫేల్ కేసులో చౌకీదార్ చోర్… Read More
విజయవాడ: మరో రెండు రోజుల్లో రెండు లక్షల టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఇసుక దీక్ష పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… Read More
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పునసమీక్ష కోరుతూ దాఖలయిన పిటిషన్లను అయిదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఏడుగురు సభ్యుల విస్తృత… Read More