Big Breaking: భారత పార్లమెంట్ లో బుధవారం టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. పార్లమెంట్ కొత్త భవనంలో సభ జరుగుతున్న సమయంలో గ్యాలరీ నుండి ఇద్దరు ఆగంతకులు లోక్… Read More
Parliament: ఈ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశంపై విపక్షాల ఆందోళన నేపథ్యంలో పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సోమవారం కూడా విపక్షాల కూటమి ఆందోళన కొనసాగించడంతో… Read More
Vijaya Sai Reddy: ఏపి సర్కార్ ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తొందనీ, రాష్ట్రాన్ని జగన్ అప్పులాంధ్రగా మార్చేశారని గత కొంత కాలంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి… Read More
CM YS Jagan ఏదో అనుకుంటే మరేదో అయ్యింది అంటే ఇదే. ఏపీ సర్కార్ విదేశీ పెట్టుబడులను రాబట్టే విషయంలో విఫలమైందని పార్లమెంట్ సాక్షిగా చూపాలని టీడీపీ… Read More
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా యత్నించగా, భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు భారత జవాన్లు… Read More
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, శశి ధరూర్ సహా ఆ కాంగ్రెస్ పార్టీ నేతలను ఢిల్లీ పోలీసులు నిర్బంధించారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, నిత్యావసర వస్తువులపై… Read More
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి ఏపిలో 175 గా ఉన్న… Read More
YCP MP RRR: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంంరాజుపై అనర్హత వేటు వేసి ఆ తరువాత పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్న ఆ పార్టీ నేతల… Read More
AP Capital Issue: ఏపి మూడు రాజధానుల అంశంపై హైకోర్టు నిన్న కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై భిన్నవాదనలు వినబడుతున్నాయి. వైసీపీ మినహా ఇతర… Read More
YSRCP: ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా ప్రభుత్వ సలహాదారులను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నియమించుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని ఒక… Read More
Army Chopper Crash: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో తొలి త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ సహా… Read More
AP govt barrowed: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలునకు ఏడాపెడా అప్పులు చూస్తూ రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చేసిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More
YSRCP: లోక్ సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, వైసీపీ ఎంపి మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. లోక్ సభ జీరో అవర్… Read More
Desha Bill: ఏపీలో మహిళలు, బాలికల రక్షణ కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ దిశ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దిశ బిల్లులను… Read More
Pegasus: పెగసెస్ స్పైవేర్ అంశం దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం… Read More
PV Sindhu: భారత బ్యాడ్మింటన్ స్టార్ తెలుగు తేజం పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించడం తో రాజకీయ ప్రముఖులతో… Read More
Raghu Ramakrishnam Raju: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. చాలా వరకు ప్రభుత్వం ఇరకాటంలో పెట్టే రీతిలో ప్రతి పక్షాలు పెగసాస్ స్పైవేర్, రైతు చట్టాలు… Read More
Phone Hacking: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు తరచు వెంటాడుతున్న భయం హ్యాకింగ్. మనకు తెలియకుండానే సైబర్ కేటుగాళ్లు మన ఫోన్ లోని డేటాను దొంగతం చేస్తుంటారు. అంతే కాకుండా… Read More
YSRCP: ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కేంద్రంగా సాగిస్తున్న పోరాటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓవైపు కరోనా, మరోవైపు రైతుల సమస్యలు పార్లమెంట్ను… Read More
Modi:ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నేటి నుంచి అసలు పరీక్ష ఎదురుకానుంది. నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని… Read More
YS Jagan: ఆంధ్రప్రదేశ్ సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ రద్దుకు సంబంధించిన కేసును సిబిఐ ప్రత్యేక కోర్టు జూలై 1 వరకు వాయిదా వేసింది.… Read More
MP Raju: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఒక పార్లమెంటు సభ్యుడిని… Read More
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సారి భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సమావేశాల రద్దునకు అన్ని… Read More
ఇష్టంగా పెళ్లి చేసుకుని కష్టంగా కాపురం చేస్తున్నట్టుంది.. ఏపీలో బీజేపీ-జనసేన పరిస్థితి. దాదాపు ఏడాది క్రితం పొత్తు పెట్టుకున్న ఈ రెండు పార్టీలు కలిసే వెళ్తున్నాయా.. అంటే… Read More
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల సామాజికవర్గాల పరంగా చూసుకుంటే బీసీలు అత్యధికమని అందరికీ తెలుసు. రాజకీయాలు కూడా కులాల పరంగా నేను ఎక్కువగా ప్రజలను ప్రభావితం చేసే… Read More
మహిళలకు అన్ని సవాళ్లే. సాధారణ వ్యక్తి అయినా, దేశాధినేత అయినా. వదిలించుకోలేని కొన్ని వ్యక్తిగత బాధ్యతలుంటాయి. వృత్తి, వ్యక్తిగతాల మధ్య ఓ సన్నని కనిపించని… Read More
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) విదేశీ విరాళాల క్రమబద్దీకరణ చట్ట సవరణ బిల్లు 2020 కి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ కీలక బిల్లు… Read More
తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు సీఎం కేసీఆర్ కూతురు మాజీ ఎంపీ కవిత సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ట్విట్టర్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ ల… Read More
వైయస్ జగన్ ఏదైనా అనుకుంటే సాధించేవరకు నిద్రపోని మొండి వ్యక్తి అని ఆయన సన్నిహితులతో పాటు ఆయనకు దగ్గరగా ఉండే పొలిటికల్ నేతలు కూడా అంటుంటారు. అందువల్లే… Read More
(న్యూడిల్లీ నుండి "న్యూస్ ఆర్బిట్" ప్రతినిధి) కరోనా పార్లమెంట్లోనూ కలకలాన్ని రేపింది. ఉభయ సభల్లో పాల్గొనే సభ్యులు అందరూ విధిగా కరోనా పరీక్షలు చేయించుకుని నెగిటివ్… Read More
దేశంలో కొత్త విద్యుత్ సంస్కరణల బిల్లు తీసుకురావడానికి పార్లమెంటులో బిజెపి రెడీ అవుతోంది. కొత్త విద్యుత్ బిల్లును ఆమోదిస్తే.... రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యుత్ వ్యవస్థ మొత్తం… Read More
నేటి నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఆదివారం సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ ఎంపీ లోక్ సభ… Read More
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారనే ప్రచారం గత కొద్దిరోజులుగా హల్ చల్ చేస్తోంది. ఈ మేరకు… Read More
(న్యూఢిల్లీ నుండి "న్యూస్ ఆర్బిట్" ప్రతినిధి) ఈ నెల 14వ తేదీ నుండి అక్టోబర్ ఒకటవ తేదీ వరకూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రం… Read More
పెద్దల సభగా పిలవబడే శాసనమండలిలో చాలావరకు సూచనలకు సలహాలకు బదులు రాజకీయాలు చేయటంతో అధికారంలో ఉన్న జగన్ పెద్దల సభ రద్దు చేయటానికి అప్పట్లో చాలా ప్రయత్నాలు… Read More
సరిగ్గా ఎనిమిది రోజుల్లో అనగా ఈ నెల 19వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. టిడిపి అభ్యర్థిగా వర్ల రామయ్య పోటీ చేయనుండటంతో ఓటింగ్ ప్రక్రియ అనివార్యమైంది.… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ), సీఏఏపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న తరుణంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. జాతీయ… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై లోక్సభలో కేంద్రం ప్రకటన చేసింది. టిడిపి ఎంపి గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. రాజధాని… Read More
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘చాయ్వాలా’గా చిత్రించి ఆయనకు అఖండ విజయం చేకూర్చిపెట్టిన పుణ్యాత్ముడు మణిశంకర్ అయ్యర్ను రాజకీయాలు తెలిసిన వారికి ప్రత్యేకించి పరిచయం చెయ్యనవసరం లేదు. అయితే,… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో ఏపికి మొండి చేయి ఇవ్వడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వైసీపీ… Read More
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాకిచ్చింది. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆఘమేఘాలమీద పంపిన బిల్లును కేంద్రం పట్టించుకో లేదు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల షెడ్యూల్… Read More
అమరావతి: కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో ఏపికి తీరని అన్యాయం జరిగిందని పలు రాజకీయ పార్టీలు పెదవి విరుస్తుండగా, ఇది అద్భుత బడ్జెట్ అంటూ ఏపి బిజెపి… Read More
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో ఓ అరుదైన రికార్డును సాధించారు. నిర్మల బడ్జెట్ ప్రసంగం అత్యధిక సమయం పాటు… Read More
న్యూఢిల్లీ: 2020-21 కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు బడ్జెట్లో తొలి ప్రాధాన్యం ఇవ్వగా.. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీటికి ద్వితీయ… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: బడ్జెట్ నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండిచేయి ఇచ్చిందని, ఈ విషయమై పార్లమెంట్ లో పోరాడతామని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి… Read More
న్యూఢిల్లీ: వేతనజీవులు, పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. ఏడాదికి 5 లక్షల ఆదాయం ఉన్న వారికి ఎటువంటి పన్ను ఉండదని తెలిపారు. శనివారం… Read More
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండో విడత అధికారంలోకి వచ్చిన తరువాత, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్.. తన రెండో… Read More
న్యూఢిల్లీ: లోక్సభలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇది సామాన్యుల బడ్జెట్ అని అభివర్ణించారు. బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన… Read More
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. దేశ గతిని మార్చే బడ్జెట్ను మోదీ ప్రభుత్వం ఈసారి… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: నవభారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ… Read More