‘పల్నాడు నేతలు ఏరీ!?’
అమరావతి: టిడిపి నిన్న చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమంపై వైసిపి వి.విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పల్నాడు ప్రాంతంలో చట్టంతో దోబూచులాడుతున్న తీసేసిన తాసీల్దార్లకు ధైర్యం ఇవ్వడానికి చంద్రబాబు చేపట్టిన డ్రామా వికటించిందని...