రేపు శిరిడీఆలయంలో ఏం జరగబోతోంది ?తృప్తి దేశాయ్ అల్టిమేటం పై సర్వత్రా ఉత్కంఠ !!
వివాదాస్పద చర్యతో మహారాష్ట్రలోని ప్రముఖ షిరిడీ సాయిబాబా దేవాలయం వార్తల్లోకెక్కింది.తృప్తి దేశాయ్ అనే మహిళను ఆలయంలోకి రానివ్వమంటూ షిర్డీ సంస్థాన్ ప్రకటించడం సంచలనం అయింది. వివరాల్లోకి వెళితే షిరిడీ దేవాలయానికి వచ్చే భక్తులు..ముఖ్యంగా మహిళలు...