Rangnath: ఎవ్వర్నీ బాధ పెట్టకూడదు.. కష్టపెట్టకూడదు.. అనే మనిషే.. ఓ వ్యక్తి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటారు. ఇక ఈ కోవా కి చెందిన వారే ఒకప్పటి స్టార్ నటుడు రంగనాథ్ కూడా. సౌమ్యం అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం రంగనాథ్. చిత్ర సీమలో ఈటువంటి సున్నితమైన మనుషులు ఉంటారా అనిపిస్తుంది ఈయనని చూస్తే. ఇలాంటి నటుడు ఒకప్పుడు చిత్ర సీమలో ఎలా రాణించాడు అనే అనుమానం కూడా కలుగుతూ ఉంటుంది. ఇకాల ఈయన హీరోగా, విలన్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్టుగా 250కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలా బిజీగా సీరియల్స్ మరియు సినిమాల్లో నటిస్తున్న డిసెంబర్ 19 ,2017న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని 66 ఏళ్ళకి కన్నుమూశారు. ఇక ఈయన మారణనికి ముందు ఒక స్కెచ్ పెన్ తో గోడపై.. నా బీరువాలో ఉన్న ఆంధ్రాబ్యాంక్ బాండ్ ని.. ప్రాపర్టీ పేపర్స్ ని.. పనిమనిషి మీనాక్షికి అప్పగించండి. డోంట్ ట్రబుల్ హర్.. అని రాయడం జరిగింది.
అసలు రంగనాథ్ ఆత్మహత్య వెనుక ఉన్న రహస్యం ఏంటి? పనిమనిషి మీనాక్షికి.. రంగనాథ్ తన ప్రాపర్టీస్ ఎందుకు ఇవ్వాలి అనుకున్నాడు? నటి శారద కి రంగనాథ్ కి ఉన్న సంబంధం ఏంటి? అనే సందేహణలు ఎప్పటినుంచో ఈయన అభిమానుల్లో తిరుగుతూనే ఉన్నాయి. రంగనాథ్ మొదట శారద తో.. జమీందారీ గారి అమ్మాయి.. అనే సినిమాలో నటించాడు. ఇక ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారింది. అలా జమిందారి గారి అమ్మాయి మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయినా.. వీరికి ఉన్న సన్నిహిత్యం కారణంగా… ప్రియ బాంధవి అనే మూవీని కలిసి చేయడం జరిగింది. ఇక అలా మూవీ షూటింగ్ నెల్లూరులో జరిగేటప్పుడు.. వీరి క్లోజ్నెస్ ని చూసి.. సెట్ లో అందరూ గుసగుసలు ఆడేవారు.
ఇక ఈ వార్తలు కాస్త అప్పట్లో బాగానే వైరల్ అయ్యాయి. ఇక ఈ మూవీ కారణంగా రంగనాథ్ కి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా పెరిగింది. అలా నిదానంగా మధ్యానికి కూడా అలవాటు పడ్డాడు రంగనాథ్. ఇక ఇదిలా ఉంటే గిరిబాబు డైరెక్టర్ గా.. రత్తాలు రాంబాబు మూవీలో చలం మొదటి హీరోగా.. రంగనాథ్ సెకండ్ హీరోగా.. శారద హీరోయిన్గా చేశారు. ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అనంతరం ఫ్లాప్ అయ్యింది. ఇక ఈ మూవీ ప్రొడ్యూసర్ చలం అవ్వడంతో.. అప్పటికే హీరోగా మంచి పేరు ఉన్న చలంతో శారదా కి స్నేహం ఏర్పడింది. ఇక ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహితం గా అలా అనంతరం వీరు ప్రేమలో పడ్డారు కూడా. ఇక ఎప్పుడైతే శారద.. చలంతో క్లోజ్ గా ఉందో.. అప్పటినుంచి రంగనాథ్.. శారద తో ఉన్న ఫ్రెండ్షిప్ కి పుల్ స్టాప్ పెట్టాడు.
ఇక ఇదిలా ఉంటే రెండువేల అనంతరం రంగనాథ్ కి అవకాశాలు తగ్గాయి. ఆ టైంలోనే డైరెక్టర్గా తన సత్తా చూపించాలని ఓ సినిమాని ప్లాన్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీ కోసం తనకి తెలిసిన కొంతమంది హీరోలకి చెప్పి డేట్స్ అడగగా.. డైరెక్షన్లో అవగాహన లేని రంగనాథ్ కి ఎవరు కూడా డేట్స్ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో తనకి మంచి స్నేహితుడు.. శివాజీ రాజన్న హీరోగా పెట్టుకుని తెరకెక్కించాడు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన మూవీ ఫ్లాప్ కావడంతో అక్కడితో డైరెక్షన్ ఆపేసాడు. ఇక అనంతరం రంగనాథ్ భార్య 1995లో అపార్ట్మెంట్ బాల్కనీలో బట్టలు ఆరేసేటప్పుడు కాల్ జారి కిందకి పడిపోయింది. దీంతో ఆమె సివిఆర్ గా గాయపడి.. నడుము విరిగి సివియర్గా మంచానికి గురైంది. ఇక అప్పటికే రంగనాథ్ తన ముగ్గురు పిల్లలకి పెళ్లిళ్లు చేసి లైఫ్ లో సెటిల్ చేశాడు.
ఇక అలా ఒక కూతురు హైదరాబాద్లో ఉంటే.. ఒక కొడుకు దుబాయిలో మరొక కొడుకు చెన్నైలో ఉండేవారు. ఇక దీంతో తన భార్యను రంగనాథే చూసుకునేవారు. ఇక తన ఇంట్లో పనిమనిషిగా పెట్టుకున్న మీనాక్షితో రంగనాథ్ చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఈ విషయం తెలుసుకున్న తన పిల్లలు.. గొడవలు చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా మీనాక్షిని కొట్టి మరియు తిట్టి జాబ్ నుంచి తీసేసారు. ఇక దీంతో మరింత కృంగిపోయిన రంగనాథ్.. మళ్లీ ఒంటరి అయ్యానని అనుకోవడంతో.. ఈ బ్రతుకు తనకి చాలు అనుకుని.. తన పిల్లలు తన ఒంటరితనాన్ని అర్థం చేసుకోకపోవడంతో.. పిల్లలపై ఉన్న కోపంతో ఇల్లు మరియు డబ్బంతా పనిమనిషి మీనాక్షి పేరు మీద రాయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే డిసెంబర్ 19, 2015న రంగనాథ్ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు.