ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ పరిపాలన పరంగా ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని పార్టీలో కీలక నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ అధినేత వైఎస్… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఉచిత విద్యుత్ కి నగదు బదిలీ పథకం వర్తింప చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తరుణంలో రాజకీయం మొత్తం దీని చుట్టూ తిరుగుతుంది.… Read More
ఉత్తరాంధ్రలో పేరున్న నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో ఉండే నాయకుడు గంటా శ్రీనివాసరావు. ఆయన రాజకీయ మనుగడ ఏంటో ఆయనకే తెలియడం లేదు. టీడీపీలోనే ఉండాలా.. వైసీపీలోకి వెళ్లాలా..… Read More
అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అనే పథకాన్ని ప్రకటించిన సమయంలో టిడిపి మద్దతుదారులు చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆయన ఇచ్చే ఉచిత విద్యుత్… Read More
(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) హైదరాబాదుకు బస్సు సర్వీసులు నడపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కేబినెట్ భేటీ అనంతరం పలువురు మంత్రులు… Read More
వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేశ్, యనమల, దేవినేని ఉమ.. అడపాదడపా పట్టాభిరామ్, చినరాజప్ప వంటి నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే.. పది… Read More
ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవారికి సంక్షేమ పథకాలు అందించడంలో… Read More
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యావిధానం అలవాటు చేస్తే వారి పిల్లలు జీవితంలో రాణిస్తారని తద్వారా వారి జీవితాలు మారుతాయని బలంగా… Read More
గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహానరెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలతో అఖండ… Read More
రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేసుకోవడం సహజం. కానీ.. ఓ నాయకుడు తాను గెలిచిన పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అదే పార్టీలో రెబల్… Read More
తెలుగుదేశంలో హయాంలో భారీ అవినీతి జరిగిందని వైసీపీ మొదటి నుంచీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయ్యాక వైసీపీ ప్రభుత్వం కొందరు కీలక అధికారులకు గత… Read More
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై దాదాపు ప్రతి అంశం కోర్టు మెట్లెక్కుతోంది. కొన్నింటిపై ప్రతిపక్షాలు, మరికొన్నింటిపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ… Read More
వైసిపి లీడర్ లో మంత్రిగా ఉన్న ఓ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు వైసీపీ పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. పూర్తి విషయంలోకి వెళితే వైసిపి పార్టీకి… Read More
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అన్ని భూముల సర్వేకు జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి ఫస్ట్ నుండి రాష్ట్రవ్యాప్తంగా… Read More
రాష్ట్రంలో ఎన్నడూ లేని పరిణామాలు జరుగుతున్నాయి. కుల వివాదాలూ వాటి చుట్టూ రాజకీయ వివాదాలు జరుగుతున్నాయి. బీహార్, యూపీ, పశ్చిమ్ బెంగాల్ లో జరిగే దారుణాలు ఏపీలోనూ… Read More
దాదాపు పది సంవత్సరాలు అనేక పోరాటాలు నిందలు అవమానాలు జైలు జీవితం... ఇంకా అనేక రీతులుగా రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొని ముఖ్యమంత్రి పీఠాన్ని 2019 ఎన్నికల్లో భారీ… Read More
ఈఎస్ఐ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఇటివలే బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. 76 రోజులపాటు ఆయన జైలులో ఉన్నారు. ఈ… Read More
ఏపీ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా వైఎస్ జగన్ గురించి మాట్లాడాల్సిందే. ఏపీకి వైఎస్ జగన్ ఒక ఐకాన్ అయిపోయారు. 2019 ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో వైఎస్సార్సీపీ అధికారంలోకి… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వికేంద్రీకరణ అంశంలో ఏ పార్టీ వైఖరి ఏంటని చూస్తే.. వైసీపీ, టీడీపీ తమ మాట మీదే ఉన్నాయి. కానీ.. బీజేపీ వైఖరేంటో ఆ… Read More
ఓ మనిషితో ఎదరుగా పోరాడే శత్రువు కంటే వెనకుండి వెన్నుపోటు పొడిచే శత్రువే ఎక్కువ ప్రమాదకరం అని ఓ నానుడి ఉంది. రాజకీయాల్లో ఇది ఎక్కువగానే జరుగుతూ… Read More
వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న దాదాపు 60 కి పైగా నిర్ణయాలను హైకోర్టు తప్పు పట్టిన విషయం తెలిసిందే.… Read More
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ టీడీపీ మాజీ మంత్రులపై ఆరా తీస్తూనే ఉంది. ఎక్కడ ఏ అవినీతి ఆరోపణలు వచ్చినా కేసులు పెట్టేందుకు వెనుకడటం లేదు.… Read More
ఏపీలో ప్రస్తుతం రాజకీయంగా కాక రేపుతోన్న అంశం ‘అమరావతి వర్సెస్ మూడు రాజధానులు’. 2014లో కొత్త రాష్ట్రం.. అనుభవం ముఖ్యం అంటూ అధికారంలోకి వచ్చింది టీడీపీ. అయిదేళ్లలో… Read More
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సామాన్యుడు కాదు..అసమాన్యుడు. ఎందుకు అనాల్సి వస్తుందంటే...నాడు కాంగ్రెస్ పార్టీలో ఎంపిగా ఉన్న సమయంలో ఓదార్పు యాత్ర సంకల్పిస్తే కాంగ్రెస్ నాయకత్వం వద్దని… Read More
రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులకు ఒప్పందం ప్రకారం ప్రతి ఏప్రిల్ మాసంలో కౌలు డబ్బులు ప్రభుత్వం చెల్లించాలి. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… Read More
ఏపీ లో పాలసీ పరంగా అభివృద్ధి శూన్యం అని ఇటీవల నీతి అయోగ్ తేల్చిచెప్పింది. కాగా కనీస పోర్టులు లేని తెలంగాణ రాష్ట్రం ఆరవ స్థానంలో ఉంటే,… Read More
ఏపిs ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి దాదాపు 30మంది వరకూ సలహాదారులు ఉన్నారు. జగన్మోహనరెడ్డికి ఉన్నంత మంది సలహాదారులు దేశంలోని ఏ ముఖ్యమంత్రికి లేరు. మన రాష్ట్రంలో… Read More
సిఎం జగన్మోహనరెడ్డికి వ్యతిరేకంగా కోర్టులో చాలా పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. వైసిపి నిర్ణయాల పట్ల, ప్రభుత్వ నిర్ణయాల పట్ల కోర్టులో అనేక పిటిషన్లు దాఖలు అవ్వడం,… Read More
ఆయన 40ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న సీనియర్ నాయకుడు. ప్రతి పల్లెకు తెలిసిన పేరు. ఎన్టీఆర్ కు స్వయానా అల్లుడు. 5సార్లు ఎమ్మెల్యే, 2సార్లు ఎంపీగా పని… Read More
శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో మేటి నాయకుడు, మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర, అద్భుత వాక్పటిమ, దివంగత వైఎస్ హయాంలో ఆయనకు సన్నిహితుడు.. ఇవన్నీ రాజకీయ దురంధరుడు ధర్మాన… Read More
టీడీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. 2019 ఎన్నికల ఓటమి అనంతరం పార్టీలో రాజీనామాలు ఎక్కువయ్యాయి. ఓడిపోయిన వారే కాకుండా ఎమ్మెల్యేగా గెలిచిన వారు కూడా టీడీపీని… Read More
వైయస్ జగన్ తన క్యాబినెట్ లో ఉన్న మంత్రులకు పదవీకాలం రెండున్నర ఏళ్ళు మాత్రమే నిర్ణయించటం తో చాలా మంది మంత్రులు సగం కాలం పూర్తవడంతో చేతివాటం… Read More
వైసీపీ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం న్యాయస్థానాల ను ఆధారం చేసుకుని పొలిటికల్ గేమ్ ఆడుతున్నట్లు ఏపీ రాజకీయాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పూర్తి మేటర్ లోకి… Read More
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వ తీరుపై మరోసారి మండిపడ్డారు. న్యాయస్థానాలలో పిటిషన్ల పేరుతో ప్రజాధనాన్ని కోట్లకి కోట్లు జగన్ సర్కార్ దుర్వినియోగం చేస్తోంది అంటూ… Read More
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందునుండి సంక్షేమ పథకాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోజే కులం, మతం,… Read More
అధికార వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారైన రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు నిత్యం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తల్లోనే ఉంటున్నారు. రఘురామ కృష్ణంరాజుపై వేటు… Read More
రాజధాని తరలింపు విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే రాజధాని తరలింపును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వచ్చే నెల… Read More
పరిపాల వికేంద్రీకరణ చట్టంపై స్టేటస్ కోను పొడిగిస్తూ వస్తోన్న హైకోర్టు మరోసారి దాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దు చట్టంపై తాజాగా… Read More
వైసీపీలో రెబల్స్ జాబితా పెరుగుతోంది. ఇప్పటికే ఎంపీ రఘురామకృష్ణ రాజు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ సీఎం జగన్ ను ఇరుకునపెట్టే విధంగా మాట్లాడుతున్నారు. బీజేపీ, టీడీపీ కూడా… Read More
అధికారంలో ఉన్న వైసీపీ బలం 151 మంది ఎమ్మెల్యేలు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. మిగిలిన ముగ్గురూ పరోక్షంగా వైసీపీ మద్దతుదారులుగా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితి… Read More
టీడీపీ ఎమ్మెల్యే ఉత్తరాంధ్ర కీలక నాయకుడు గంటా శ్రీనివాసరావు కొత్త చూపులు చూస్తున్నారు. టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరబోతున్నారంటూ అనేక పుకార్లు వస్తున్నాయి. ఆయన ఆగష్టు 9న… Read More
ఆంధ్ర ప్రదేశ్ లో కరొినా సోకిన ప్రజాప్రతినిధులు అందరూ చికిత్సనిమిత్తం ఏపిని వదిలి హైదరాబాద్ కి పరుగులు దిగటం విమర్శలకు తావిస్తోంది.ఇప్పటికే ఈ విషయం మీద దృష్టి… Read More
కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గకుండానే ఆంధ్ర ప్రదేశ్ లో సెప్టెంబర్ ఐదో తేదీ నుండి పాఠశాలలను పున ప్రారంభించాలన్న జగన్ ప్రభుత్వ యోచనపై తీవ్ర స్థాయిలో విమర్శలు… Read More
ఇటివల ఆంధ్రప్రదేశ్ లో దళిత వ్యక్తిపై దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పీఎస్ లో జరిగిన శిరోముండనం ఘటన సంచలనం రేపింది.… Read More
ఎలక్షన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ఏర్పాటు చేసిన మంత్రి వర్గం పెద్దగా ప్రజల మన్ననలను పొందుకో లేనట్లు తేలింది. ఈ విషయంలో బాబు గారే సూపర్… Read More
జాతీయ మీడియా అమరావతి ఉద్యమం పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటున్నట్లు అమరావతి అనేది ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినది మాత్రమే కాదని… Read More
ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ఉన్న రాజకీయ నాయకులకు సినిమా హీరోలకు ధీటుగా క్రేజ్ ఉన్న నాయకుడు వైయస్ జగన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రెండు… Read More
ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ ఉత్తరాంధ్రలో ఎక్కువగా మత్స్యకారులు ఉండే జిల్లా శ్రీకాకుళం. అటువంటి శ్రీకాకుళం జిల్లాలో భవనపాడు పోర్టు కోసం పెద్ద సంఖ్యలో మత్స్యకారులు ఎప్పటినుండో ఉద్యమాలు… Read More
ఒక సామాజిక వర్గాన్ని జగన్ అణిచి పెడుతున్నారన్న అపవాదును పోగొట్టుకోడానికి వారికి త్వరలోనే ఆయన 'కమ్మ'టి కబురు వినిపించబోతున్నారట. బంతికి మరీ ఎక్కువగా గాలి ఊదితే అది… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉందన్న సంగతి తెలిసిందే. రోజుకి పది వేల పాజిటివ్ కొత్త కేసులు బయటపడటంతో చాలావరకు ప్రజలలో కూడా టెన్షన్… Read More