Amaravathi: మూడు రాజధానులకు ప్రజామోదం..! ఇదే సాక్షం అంటున్న మంత్రి కన్నబాబు..!!
Amaravathi: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానులకు ప్రజల ఆమోదం ఉందనీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి 85 శాతం ప్రజలు మద్దతు రావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల...