NewsOrbit

Tag : chandrababu naidu

న్యూస్

సీఎంపై కేసు పెడతా, ప్రభుత్వ మార్పు కోసం యాగం: స్వరూపానందేంద్ర

Siva Prasad
గుంటూరు: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో పాలన వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల భూములు అన్యాక్రాంతమవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అన్యాక్రాంతమైన...
Right Side Videos టాప్ స్టోరీస్

వర్మ సినిమా ఇలా కాక ఎలా ఉంటుంది!

Siva Prasad
ఎన్‌టిఆర్ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన దశ, లక్ష్మీపార్వతిని ఆయన దగ్గరకు తీయడంతో మొదలయింది. దగ్గర దగ్గర నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా వెలిగి అరవయ్యో పడిలో రాజకీయాల్లో...
సినిమా

హరికృష్ణనే అసలైన విలన్?

Siva Prasad
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో సంచనలం సృష్టించేలా ఉన్నాడు. ఇప్పటి వరకూ రోజుకో అప్డేట్ ఇస్తూ ఆడియన్స్ ని ఊరించిన వర్మ, ఇప్పుడు ఏకంగా అన్నగారి ఆత్మ తనతో...
Uncategorized టాప్ స్టోరీస్

చంద్రబాబు ఏమనుకొని ఉండాలి?

Siva Prasad
ఒక తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి రెండవ తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని పట్టుకుని నానా మాటలు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల వంటి జటిల సమస్యలపై తగాదాలు వస్తాయని...
టాప్ స్టోరీస్ న్యూస్

మోదీని కెసిఆర్ ఎందుకు కలుస్తున్నట్లు!?

sharma somaraju
రెండవ సారి తెలంగాణా ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత కె చంద్రశేఖరరావు బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలువనుండటంతో వారి మధ్య ఏ విషయాలు చర్చకు వస్తాయి అనే విషయంపై సర్వత్రా ఆసక్తి...
న్యూస్

‘వృద్ధి ఫలాలు అందరికీ అందాలి’

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 25: పెద్ద ఎత్తున సంపద సృష్టిస్తేనే పేదరికం నిర్మూలన సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం ఆయన రాష్ట్ర ప్రగతిపై మూడవ శ్వేతపత్రం  విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో సంక్షేమం కీలకమైనది. బాధల్లో వుండే...
టాప్ స్టోరీస్

ఈవీఎంల పోరుపై దేశ వ్యాప్త ఉద్యమం

Siva Prasad
అమరావతి, డిసెంబరు 19 ఈవీఎంలపై పోరును దేశ వ్యాప్తంగా తీసుకువెళ్ళేందు కు తెలుగుదేశంపార్టీ అధినేత, ఎపీ సీఎం నారాచచంద్రబాబునాయుడు వ్యూహరచన చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో ఈవీఎంల పనితీరుపై అనేక సందేహాలు...
టాప్ స్టోరీస్

అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తా!

Siva Prasad
విజయవాడ : రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే అభ్యర్థలను ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన టెలికాన్ఫిరెన్స్ లో...