సీఎంపై కేసు పెడతా, ప్రభుత్వ మార్పు కోసం యాగం: స్వరూపానందేంద్ర
గుంటూరు: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో పాలన వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల భూములు అన్యాక్రాంతమవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అన్యాక్రాంతమైన...