YS Jagan: టీకాలపై కేంద్రం తిక్క తిక్క ఆలోచనలు చేస్తుంది.. ఒక ప్రణాళిక లేదు. ఒక పధ్ధతి లేదు. ఒక స్పష్టత లేదు.. అందుకే ఎప్పుడో ఆరునెలల కిందటే అన్ని అనుమతులు వచ్చిన టీకాలు...
“మోడీ గారూ నమస్తే..! రాష్ట్ర విభజన తర్వాత కష్టాలు మీకు తెలుసు. మీరే సాక్షి. విభజన నేపథ్యంలో మాకిచ్చిన హామీల్లో “పోలవరం” కీలకంగా ఉంది. ఆ ప్రాజెక్టుని 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని...
అమరావతి: రాష్ట్రంలోని ఏపి జెన్కో ధర్మల్ ప్లాంట్కు ఒడిషా తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని ప్రధాని మోదికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం ప్రధాని మోదికి జగన్ లేఖ...