(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలిని రద్దు చేయడం ప్రజావేదిక కూల్చినంత ఈజీ కాదని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు. శాసనమండలి రద్దు యోచనపై ఆయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు....
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది ప్రజాస్వామ్యం కోసం పోరాటం అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీ శాసనమండలిని రద్దు చేసే దిశగా వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు...