అమరావతి: సీఎం జగన్ తిక్క చేష్టలతో రాష్ట్రం పరువు పోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మీడియాపై తప్పుడు కేసులు బనాయించడాన్ని ఆయన ఖండించారు. గత ఎనిమిది నెలలుగా ఏపీలో నిరంకుశ పాలన కొనసాగుతోందని...
అమరావతి: రాజధాని అమరావతిలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. రాజధానిని తరలించనున్నారని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న రైతులు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ మీడియాపై దాడికి దిగారు. ఉద్దండరాయునిపాలెంలోని ప్రధాని మోదీ శంకుస్థాపన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏదైన సంఘటన జరిగే.. ఆ స్థలం నుంచి వార్తకు సంబంధించిన వివరాలను ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్ ద్వారా రిపోర్టర్లు అందిస్తారు. అయితే, న్యూస్ రిపోర్టింగ్ కు వెళ్లిన పాత్రికేయుడికి ఓ పంది...