(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలోని ప్రధాన పార్టీలన్ని హుజూర్నగర్ నియోజకవర్గంపై దృష్టి పెట్టాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నిక తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వచ్చేనెల అక్టోబర్ 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక...
అమరావతి: వినాయకచవితి సందర్భంగా తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరిట దూషించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురువారం...
( న్యూస్ ఆర్బిట్ డెస్క్ ) పాకిస్థాన్ లో కిడ్నాప్ కు గురయిన ఓ సిక్కు యువతి ఎట్టకేలకు తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. జగ్జిత్ కౌర్ అనే 19 ఏళ్ల యువతిని ఓ...
అమరావతి, మార్చి 11: జనసేన పార్టీ 32 అసెంబ్లీ, తొమ్మిది పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం వీరి పేర్లు...
లక్నో: తన రూ. 10 లక్షలు అపహరణకు గురయ్యాయంటూ ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో కన్నీటిపర్యంతమయ్యారు. అంతేగాక, తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకుంది. అసెంబ్లీలో...
విజయవాడ, జనవరి 13: పెనమలూరు నియోజకవర్గం వణుకూరులో మట్టి తవ్వకాల వ్యవహారం విజయవాడ సబ్ కలెక్టర్ మిషా సింగ్, పెనమమూరు ఎమ్మెల్యే బొడె ప్రసాద్ల మధ్య ఘర్షణగా మారింది. ఎమ్మెల్యే చర్యలను సబ్ కలెక్టర్...