Earth Quake: నిజామాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇవేళ భుప్రకంనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురైయ్యారు. భూకంపం రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతగా నమోదైంది. ఇవేళ ఉదయం ఒక్క సారిగా భూమి...
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైయ్యారు. నందిపేట్ మండల కేంద్రం సుభాష్ నగర్ కు చెందిన యువకులు కారులో కొండగట్టుకు వెళుతుండగా, ఆర్మూర్ మండలం...
నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఆదివారం ఎన్ఐఏ అధికారుల సోదాలు కలకలం రేపాయి. ఆర్మూరు పట్టణంలోని జిరాయత్ నగర్ కు చెందిన ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి బ్యాంకు ఖాతాల్లో అనుమానిత లావాదేవీలు...
Murder: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి. కరోనాతో మృతి చెందిన వారి వద్దకు బంధువులు వెళ్లడానికి భయపడుతున్నారు. ఇదే అదనుగా కొందరు...