విల్లా గొడవలో చిక్కుకున్న వైకాపా నేత, ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి) పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెల్సిందే. బంజారా… Read More
విజయవాడ వంటి కీలక నగరంలో టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని ని సొంతపార్టీలోనే పట్టించుకునేవారు కరువయ్యారని అంటున్నారు పరిశీలకులు. నాని వరుసగా రెండోసారి కూడా… Read More
రామ్ గోపాల్ వర్మ ఎలాంటి విషయాన్నైనా సంచలనం చేయడంలో నేర్పరి. సినిమా అయినా రాజకీయమైనా.. ఎంతటి వ్యక్తులనైనా వదలడు. ప్రస్తుతం ఆయన రాజకీయంగా చేసిన ఓ ట్వీట్… Read More
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను లేస్తే మనిషిని గాను అంటాడు. తననో ఒక సూపర్ మాను గా ఆయన అభివర్ణించుకొంటాడు. మాటలు కోటలు దాటుతాయి. అబ్బా ఆయనకు… Read More
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కొద్దిగా ఊరట నిచ్చిన జిల్లా ఏదైనా ఉంటే అది విశాఖపట్నం మాత్రమే.ఆ జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లను గెలుచుకుని టిడిపి పరువు… Read More
సాధారణంగా ముఖ్యమంత్రి జగన్ ఎవరినీ పొగడరు.వారి పనితీరును తెలుసుకుని తనకంటూ ఒక అంచనా వేసుకుని అవసరమైన సమయంలో మాత్రమే జగన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు.కానీ ఇందుకు… Read More
వైసిపి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజా మరోసారి మాజీ మంత్రి నారాలోకేష్ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.గతంలో లోకేష్ కి పప్పు అని పేరు… Read More
దాదాపు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా టీడీపీకి అండగా ఉంటున్న నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, నటుడు మాగంటి మురళీ మోహన్ కూడా సైకిల్ దిగబోతున్నారని రాజకీయ… Read More
నాలుగు నెలల తరువాత మీడియా తెరముందుకు వచ్చిన రాజమండ్రి మాజీ లోక్ సభ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ జగన్ పాలనపై సునామీలా విరుచుకుపడటం టిడిపి శ్రేణుల్లో… Read More
ఆ నిబద్ధతే వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాగా నచ్చినట్లు ఉంది.అందుకే ఏ ఏ పదవి కైతే రాజీనామా చేశారో ఆ పదవినే ఆయనకు తిరిగి… Read More
పుట్టినరోజు నాడు చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని ఒక వివాదంలో చిక్కుకున్నారు.అమెబర్త్ డే వేడుకల సందర్భంగా చిలకలూరిపేట పట్టణం లో వెలసిన అనేక ఫ్లెక్సీల్లో దివంగత… Read More
రాయలసీమ జోన్ వర్చ్యువల్ ర్యాలీలో, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి జగన్ ప్రభుత్వం పై, ఘాటు విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జగన్… Read More
వైకాపా అధినేతపై మాటల్లో ప్రేమ,చేతల్లో కోపం చూపిస్తున్నారని బలంగా నమ్మిన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వైకాపా ఎమ్మెల్యేలు ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రవర్తనను ఖండించగా, రఘురామకృష్ణం… Read More
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వాన్ని మోడీ సర్కారు ఇబ్బందులకు గురి చేయగలదని రకరకాల కథనాలు వస్తున్నప్పటికీ వాస్తవంగా ఢిల్లీ… Read More
జనసేన కున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ కి కొరుకుడుపడని కొయ్యగా మారితే,టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఒక మహిళా… Read More
జగన్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి మరీ టిడిపి తన తన పునాదులను కదిలించుకున్నట్లయిందని రాజకీయ పాలకులు భావిస్తున్నారు. “మేం మా ప్రభుత్వంలో తప్పులు చేసి ఉంటే..నిరూపించండి. ఎలాంటి విచారణలైనా… Read More
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఏమాత్రం తగ్గడం లేదు. ఎవరినైనా సరే దేనికైనా రెడీ అనే ధోరణిలో ఆయన వ్యవహార శైలి ఉంది.సాక్షాత్తు అధినేత జగన్ని… Read More
కోర్టుల్లో ఎదురు దెబ్బ తగులుతుంది అని తెలిసి కూడా జగన్ ప్రభుత్వం, కోర్టులను ఢీకొనే మరో చర్యకు సిద్ధపడటం ,అదీ అసెంబ్లీలో జరగడం అందరినీ విస్మయ పరుస్తోంది.సెలెక్ట్… Read More
టిడిపి మాజీ మంత్రి అచ్చన్నాయుడు అరెస్టుపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలనే షాక్ కి గురి చేసేలా ఉన్నాయి. అచ్చెన్నాయుడు… Read More
కృష్ణా నదీజలాలపై ఏర్పాటుచేసిన కృష్ణా బోర్డు ఉన్నా పెద్దగా ఉపయోగం లేదు. ఈ నేపథ్యంలో ఆ బోర్డును రద్దు చేసే ఆలోచనలో కేంద్రం ఉంది. దానిస్థానంలో ప్రత్యేక… Read More
ఇటు వైసిపిలోనూ, అటు తెలుగుదేశం పార్టీలోనూ చూసుకుంటే రెండు వైపులా అసమ్మతి ఉంది. రెండు పార్టీలలోనూ నిరసన సెగలు రగులుతున్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. మరి… Read More
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై విచారణ సిబిఐ విచారణ కోరాలని జగన్ మంత్రి మండలి నిర్ణయించింది.ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే… Read More
ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలతో టిడిపి ఆగడం లేదు. ఇప్పుడు ఏకంగా ఆయన భార్య భారతిని కూడా వారు టార్గెట్ చేశారు.భారతి ఇసుక అంటూ టిడిపి సోషల్… Read More
సంక్షోభాల నుంచి తాను అవకాశాలు వెతుక్కుంటానని మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. ఇప్పుడు ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా… Read More
వెన్నుపోటు రాజకీయాలకు బలైపోవడానికి జగన్ ఏమీ ఎన్టీఆర్ కాదు..’ అంటూబాలయ్యకు పోసాని కృష్ణమురళి వేసిన సెటైర్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పుడిదంతా… Read More
విజయవాడ గ్యాంగ్ వార్ లో తీవ్రంగా గాయపడి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోడూరు మణికంఠ వార్డు సమీపంలో ఒక అజ్ఞాత వ్యక్తి సంచరిస్తుండగా పోలీసులు… Read More
ఈ మధ్య కాలంలో విశాఖ జిల్లాలోని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు.మాట్లాడితే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా… Read More
వైకాపా హిట్లిస్టులో ఉన్న మీడియా సంస్థల్లో ఒకటైన టీవీ5 చైర్మన్ నాయుడు,జర్నలిస్టు మూర్తి హైకోర్టు నుండి యాంటిసిపేటరీ బెయిల్ పొందారు.గురువారం రాత్రి టీవీ5 మూర్తి స్వయంగా తానే… Read More
పోలికల్ మిర్రర్ ఈ మధ్య సామజిక మాధ్యమాల్లో ఒక వార్తా విపరీతంగా చక్కర్లు కొడుతోంది...! ప్రముఖ వెబ్ సైట్లు లోనూ, వెబ్ ఛానళ్లలోనూ, కొన్ని టివి ఛానళ్లలోనూ… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీని అభినందించిన కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరానికి… Read More
మీడియాలో చాలా కాలంగా పనిచేస్తున్న ఒక మిత్రుడు మొన్న ఫోనులో మాట్లాడుతూ అసలు దేశంలో ఏం జరుగుతోంది? ఎందుకింత అలజడి? అని అడిగాడు. తెలిసి అడిగాడా? తెలియక… Read More
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో ముసుగులు ధరించిన కొందరు దుండగులు వర్సిటీలోని వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి కర్రలు, రాడ్లు, రాళ్లతో విద్యార్థులపై దాడులకు పాల్పడిన వీడియోలు ఇప్పుడు… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన వారిని పాకిస్థాన్ వెళ్లిపొండి అంటూ హుంకరించిన పోలీసు అధికారులు కనబడుతున్న రోజుల్లో ఒక పోలీసు… Read More
అమరావతి: ఏలూరుకు చెందిన టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన బుజ్జిని కుటుంబ… Read More
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిలిపివేసేలా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు మాత్రం అంగీకరించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ… Read More
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రజల గొంతును నొక్కేస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. పౌరసత్వ చట్టంపై నిరసనలు తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో మంగళవారం సోనియాగాంధీ నేతృత్వంలో విపక్షనేతల… Read More
‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారని దర్శకుడు ఆర్జీవీ వాపోయారు. తమ చిత్రం విడుదల కాకుండా రెండు వారాలు ఆలస్యం చేశారని.. దీనివల్ల తమ చిత్ర… Read More
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు అట్టుడుకుతున్న వేళ ఎన్డీయే కీలక భాగస్వామ్య పక్షం అసోం గణపరిషత్(ఏజీపీ) యూటర్న్ తీసుకుంది.… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు గిరాకీ పెరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ సారధ్యంలోని ఐప్యాక్ సంస్థ రానున్న ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీతో… Read More
అమరావతి: ఏపీ అసెంబ్లీలో 'ఏపీ దిశ యాక్ట్' చట్ట సవరణపై చర్చ జరుగుతున్న వేళ అరుదైన ఘటన జరిగింది. స్పీకర్ కుర్చీలోకి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వచ్చి… Read More
హైదరాబాద్: తెలంగాణలో మద్యాన్ని నిషేధించే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డీకే… Read More
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం కుప్పకూల్చిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో… Read More
చిత్తూరు: విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి సమీపంలో, ముఖ్యమంత్రి నివాసానికి పది కిలో మీటర్ల దూరంలో కృష్ణా పుష్కర ఘాట్లలో సామూహిక మత మార్పిడిలు జరుగుతుంటే వైసిపి… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్యలోని రామజమ్మభూమి- బాబ్రిమసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టులో రివ్వూ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి సేకరిస్తున్న అభిప్రాయాల్లో అవినీతి ప్రస్తావన తరచూ వస్తోంది. కొన్ని శాఖల్లో అవినీతి విచ్చలవిడిగా మారిందని జనం ఆరోపిస్తున్నారు.… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై చేసిన విమర్శ తగలాల్సిన చోట తగిలినట్లుంది. ఆయన వ్యాఖ్యలకు కేంద్రమంత్రుల నుంచి తీవ్ర… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జపాన్ పార్లమెంటులో ఉన్నట్లుండి ఎంపీలంతా హెల్మెట్లు పెట్టుకున్నారు. స్పీకర్తో సహా అంతా తెల్ల రంగు హెల్మెట్లను ధరించారు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏదైన సంఘటన జరిగే.. ఆ స్థలం నుంచి వార్తకు సంబంధించిన వివరాలను ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్ ద్వారా రిపోర్టర్లు అందిస్తారు. అయితే, న్యూస్ రిపోర్టింగ్… Read More
అమరావతి: ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రాజధాని పర్యటన సమయంలో ఆయన కాన్వాయ్పై చెప్పులు, రాళ్లు వేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు.… Read More
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ 2, KRKR https://www.youtube.com/watch?v=DKspuxSka3E Read More