రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ లో గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. ఇరువురూ కూడా సీఎం పదవి కోసం పోటీపడుతున్న నేపథ్యంలో వారి పంచాయతీ రాహుల్...
ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ పార్టీ విజయాలు నమోదు చేసినా సీఎం అభ్యర్థుల విషయంలో ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతోంది. బీజేపీని గద్దె దించడానికి ఇరు రాష్ట్రాలలోనూ కూడా తమతమ విభేదాలను పక్కన...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు కేసీఆర్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం కేసీఆర్ కేబినెట్ లో ఆయన...
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో హస్తానిదే పై చేయి అయ్యింది. అయితే అధికారం చేపట్టడానికి అసవరమైన మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క సీటు దూరంలో కాంగ్రెస్ నిలిచిపోయింది....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఏపీపై ఏమేరకు ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో జోరుగా సాగుతున్నది. తెలంగాణలో కూటమి ఘోర పరాజయం ఏపీలో వైకాపా, జనసేన శ్రేణుల్లోనే కాకుండా బీజేపీ శ్రేణుల్లో...
కేసీఆర్ కు బీజేపీ, బీఎల్ఎఫ్ లు నెత్తిన పాలుపోశాయని చెప్పాలి. కాంగ్రెస్, తెలుగుదేశం, టీజేఎస్, సీపీఐలతో కలిసి ప్రజాకూటమిగా ఏర్పడి ఎన్నికలలో పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుందని భావించారు. అయితే...
ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పుంజుకుందనే చెప్పాలి. ఈ మూడు రాష్ట్రాలలోనూ అధికారంలో ఉన్న బీజేపీకి గట్టిపోటీ ఇవ్వడమే కాకుండా రెండు రాష్ట్రాలలె అధికారం హస్తగతం చేసుకునే...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో కూడా చూపుతుందనడంలో సందేహం లేదు. కచ్చితంగా ఈ ఫలితం ఏపీలో ప్రధాన విపక్షం వైకాపాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు దిమ్మతిరిగేలా చేశాయి. దశాబ్దాల విభేదాలను పక్కన పెట్టి తెరాస ను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రజాకూటమిగా ఏర్పడి ఎన్నికల రణరంగంలోకి...
ఇప్పటి వరకూ ఎన్నికల సర్వేల విషయంలో లగడపాటి సర్వేలకు ఒక విశ్వసనీయత ఉండేది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో ఆయన సర్వే కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పినట్లు చిలక జోస్యం స్థాయికి పడిపోయింది....
హోరాహోరీగా జరిగిందన్న అంచనాలు తల్లకిందులైపోయాయి. ఇక్కడ వార్ వన్ సైడ్ గా మారిపోయిందని ఫలితాల సరళి తేటతెల్లం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు నువ్వా నేనాగా ప్రజాకూటమి- టీఆర్ఎస్ మధ్య జరిగిందన్న అంచనాలు...
తెలంగాణ ఎన్నికలలో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. హరీష్ రావు భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నది. హరీష్ రావుమూడో రౌండ్ పూర్తయ్యే సరికి 19 వేలకు పైగా ఆధిక్యత సాధించింది. కొడంగల్ లో రేవంత్ రెడ్డి...
సరిగ్గా పార్లమెంటు సీతాకాల సమావేశాల ప్రారంభానికి ఒక్క రోజు ముందు ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ కు ఇది కచ్చితంగా కొత్త తలనోప్పులను తెచ్చిపెడుతుంది. ఆర్బీఐ...
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు లిట్మస్ టెస్టుగా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది సేపటిలో వెలువడనున్నాయి. మధ్యాహ్నానికి ఏ రాష్ట్రంలో సరళి ఏ పార్టీకి అనుకూలంగా...
నరేంద్ర మోదీని సమైక్యంగా ఢీకొనేందుకు ప్రతిపక్షాలు డిల్లీలో సమావేశమవుతున్న వేళ ఎన్డిఎ భాగస్వామ్య పక్షం నుంచే ప్రధానికి గట్టి దెబ్బ తగిలింది. బీహార్లో ఎన్డిఎ భాగస్వామ్య పక్షమైన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధినాయకుడు...
మహారాష్ట్రలో ఓ ఉల్లి రైతు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు ఆరు రూపాయలు పంపించాడు. అంతకు ముందు మరో రైతు ప్రధానమంత్రికి 1064 రూపాయలు పంపించాడు. ఈ రైతులకు డబ్బు ఎక్కువయిందనుకుంటున్నారా? కాదు. ఏం చేయాలో...
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. పలు విమర్శలు ఎదుర్కొని, కోర్టు ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సవరించి అంతా సరి చేశాశమంటూ అసెంబ్లీ...
ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాలలో తనదైన పాత్రను మరోసారి పోషించేందుకు సర్వం సిద్ధమైంది. బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు నడుంబిగించిన చంద్రబాబు ఇప్పటికే పలు పార్టీల నాయకులతో భేటీ...
తెలంగాణా శాసనసభ ఎన్నికల ఫలితాల గురించి ఎదురుచూస్తున్నది ఒక్క తెలంగాణా రాష్ట్ర ప్రజలే కాదు. ఆంద్రప్రదేశ్లో కూడా ఈ ఫలితాలపై ఉత్కంఠ నెలకొని ఉంది. నిజానికి యావత్ భారతం రేపు రానున్న ఐదు రాష్ట్రాల...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు రేపు తెరపడుతుంది. ఈ లోగా సర్వేల ఫలితాలు, ఓటింగ్ సరళి పట్ల ప్రజాకూటమి, తెరాస కూడా లెక్కలు వేసుకుని గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పెరిగిన ఓటింగ్...
హస్తిన వేదికగా కొత్త రాజకీయ సమీకరణాలకు ఈ రోజు జరిగే బీజేపీయేతర పార్టీల కీలక భేటీ జరగనుంది. కేంద్రంలో మోడీ సర్కార్ ను వచ్చే ఎన్నికలలో గద్దె దింపడమే లక్ష్యంగా కూటమి ఏర్పాటుపై ఈ...
ఐదు రాష్ట్రాల ఎన్నికలూ ప్రశాంతంగా ముగిశాయి. నిన్న తుది విడతగా రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల పోలింగ్ పూర్తి కావడంతో ఇక పార్టీలు సహా అందరి దృష్టీ ఫలితాలపైనే ఉంది. అయితే మధ్య ప్రదేశ్ లో...
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక విషయంలో ప్రధాని మోదీని మించిపోయారు. బీజేపీలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మోదీ ఇప్పటికీ నంబర్ వన్. అందులో సందేహం లేదు. కానీ ఎన్నికల ప్రచారంలో పార్టీ...
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. జయాపజాయాలు ఎవరివన్నది 11వ తేదీన తేలిపోతుంది. అయితే ఎన్నికలు జరిగిన తీరు, పెరిగిన పోలింగ్ శాతం మాత్రం కచ్చితంగా హర్షించాల్సిన విషయమే. మొత్తం మీద ఐదు రాష్ట్రాలలోనూ...
తెలంగాణ ఎన్నికలలో పోలింగ్ సరళిని చూస్తుంటే ఓట వేయాలన్నభావన ప్రజలలో పెరిగిందని అనిపిస్తున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరి నిలబడి ఉండటం..పలు చోట్ల ఈవీఎంలు...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం పై ఉభయ రాష్ట్రాలే కాదు యావత్త్ దేశం ఆసక్తిగా చూస్తున్నది. నెల రోజుల పాటు హోరాహోరీ ప్రచారంలో తెరాస, ప్రజాకూటమి నేతలూ తమ వాక్చాతుర్యాన్ని, దూషణాపటిమను ప్రదర్శించి తామేమిటో,...
లగడపాటి పాక్షిక సర్వేతో అసలే కాకమీద ఉన్ తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కించారు. నిన్న సాయంత్రం ఆయన గెలవబోతున్నారంటూ ముగ్గురు స్వతంత్రుల పేర్లు వెల్లడించారు. అక్కడితో ఆగకుండా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలెలా ఉండబోతున్నాయో...
(న్యూస్ ఆర్బిట్ సినిమా డెస్క్) విజయ్ దేవరకొండ హీరోగా వచ్చి స్మాషింగ్ హిట్ సాధించిన అర్జున్ రెడ్డిని షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ...
కడలూరు: తమిళనాడు రాష్ట్రాన్ని ‘గజ’ తుపాను అతలాకుతలం చేస్తోంది. శుక్రవారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో నాగపట్నం-వేదారణ్యం మధ్య తీరాన్ని గజ తుపాను దాటిన సమయంలో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో తీర...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఇకపై సీబీఐ ప్రవేశాన్ని నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచల నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి అవకాశం కల్పించే ‘సమ్మతి’ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఉపసంహరించింది. ఇంతకు ముందెప్పుడో...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ టిక్కెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే.. ఇదే స్థానంలో బరిలో దిగాలనుకున్న టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే...
హైదరాబాద్ : తన మీద నమ్మకం ఉంచి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కూకట్పల్లి సీటు కేటాయించారని మహా కూటమి తరఫున బరిలో దిగిన టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని తెలిపారు....
(న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని నవంబర్ 4న తిరిగి పెను కాలుష్యం కమ్మేసింది. ట్రాఫిక్ రద్దీతో పాటు పక్క రాష్ట్రాల్లో పంట పొలాల దుబ్బును రైతులు మంటలుపెట్టి తగల...