(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో విపక్ష ప్రజాప్రతినిధులను ఆకర్షించే ఆపరేషన్ కార్ – సర్కార్ జోరుగా కొనసాగుతోంది. నిన్నటికి నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ను కలిసి తమను టీఆర్ఎస్లో విలీనం చేయాలని కోరగా...
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మహానాయకుడు ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్, ఆడియోలు డిసెంబర్ 21న శుక్రవారం విడుదలయ్యాయి. నందమూరి బాలకృష్ణ ఇందులో ఎన్టీఆర్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వారాహి...
తెలంగాణ ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీలంతా కట్టకట్టుకుని తమనంతా టీఆర్ఎస్లో విలీనం చేయాలని మండలి చైర్మన్స్వామిగౌడ్ను కోరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తాము గెలుపొందినప్పటికి ప్రజలంతా...
విజయవాడ, డిసెంబర్ 21: భారత దేశంలో వివిధ రాజకీయ పక్షాలు ఏలక్ట్రానిక్ ఓటింగ్ (ఈవీఎం)ల ద్వారా ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నాయి. చాలా సందర్భాల్లో అధికారంలో ఉన్నప్పుడు వీటిపై ఏమీ మాట్లాడని వారు ప్రతిపక్షంగా ఉన్న...
2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా తనను తెరమీదకు తీసుకురానున్నారన్న వార్తలను కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ తోసి పుచ్చారు. అటువంటి అవకాశం ఇసుమంతైనా లేదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికలలో విజయం...
అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాట్టిస్ రాజీనామా చేశారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో విధానాలపై విభేదాల కారణంగానే ఆయన తన రాజీనామా చేశారు. ట్రంప్ విదేశాంగ విధానాలతో విభేదించిన రక్షణ మంత్రి తన...
పోలవరం పనులు గిన్నిస్ రికార్డులలో చోటు చేసుకోనున్నాయా. ఏపీ సర్కార్ అవుననే అంటోంది. బహుళార్ధసార్ధక ప్రాజెక్టు పోలవరం పనులు శరవేగంతో జరుగుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి ప్రతి సోమవారం పోలవరం పనులపై సమీక్షలు నిర్వహిస్తూ పనులను...
తిరుపతి, డిసెంబర్ 20 : 2029 నాటికి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా, 2050 కు ప్రపంచంలో దీ బెస్ట్ రాష్ట్రంగా ఎదుగుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి – వికృతమాల వద్ద...
విజయవాడ, డిసెంబర్ 20 : రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఎప్పుడు ఏన్నికలు వచ్చినా గెలుపే లక్ష్యంగా పని చేయాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు...
అమరావతి, డిసెంబరు 20 : తుఫాన్ కోస్తా జిల్లాల్లో కర్షకులకు ఎనలేని కడగండ్లు తెప్పించింది. పెథాయ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రధానంగా వరి పండించిన రైతాంగం తీవ్రంగా నష్టపోయింది....
ఆంధ్ర పార్లమెంట్ సభ్యులు శాసన సభకు పోటిచేయడానికి ఉత్సుకత చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్నుంచి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న గల్లా జయదేవ్, కర్నూల్ పార్లమెంట్...
2019 ఏప్రిల్ 7వ తేదీ నుండి ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైకోర్టు విధులు నిర్వహించనుంది. ఈ మేరకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు. సంక్రాంతి సెలవుల అనంతరం హైకోర్టు తరలింపు ప్రక్రియ మొదలవుతుంది. ఏప్రిల్...
భారత దేశంలో కొందరు సంపన్నులు కుమార్తె వివాహానికి వందల కోట్లు వ్యయం చేస్తారు కానీ, సేవా కార్యక్రమాలు చేపట్టరని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. దేశంలో సంపన్నులు కుళ్లిన బంగాళా దుంపలని,...
ప్రకాశం బ్యారేజి వద్ద వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. పెథాయ్ ప్రభావంతో కృష్ణానది పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బ్యారేజీకి భారీగా వస్తున్న వరద నీటితో జలకళతో కృష్ణానది పరవళ్లు...
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు శివసేన తమతో సఖ్యతగానే ఉందని పదే పదే చెబుతున్నా…అదేమీ నిజంగా కనిపించడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా బీజేపీపై, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్...
అమరావతి, డిసెంబరు 19 ఈవీఎంలపై పోరును దేశ వ్యాప్తంగా తీసుకువెళ్ళేందు కు తెలుగుదేశంపార్టీ అధినేత, ఎపీ సీఎం నారాచచంద్రబాబునాయుడు వ్యూహరచన చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో ఈవీఎంల పనితీరుపై అనేక సందేహాలు...
విజయవాడ : రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే అభ్యర్థలను ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన టెలికాన్ఫిరెన్స్ లో...
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీల మధ్య సయోధ్య ఖరారైంది. ఈ విషయాన్ని మాయావతి పుట్టిన రోజైన జనవరి 15న అధికారికంగా ప్రకటించాలని ఇరుపార్టీల అధినాయకత్వం...
తెలుగు రాష్ట్రాలలో చలి వణిచింకేస్తోంది. ప్రజల ఎముకలు కొరికేస్తున్నది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా శీతల గాలులు తెలుగు రాష్ట్రాలపై పంజా విసిరాయి. సాధారణం కంటే కనీసం 11 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి....
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సజ్జన్ కుమార్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1984 సిక్కుల ఊచకోత కేసులో ఢిల్లీ హైకోర్టు సజ్జన్ కుమార్ ను దోషిగా నిర్ధారించి యావజ్జీవ ఖైదు విధించిన సంగతి...
భారత రాజకీయాలలో ఇటీవలి కాలంలో కనిపించని అరుదైన దృశ్యం నిన్న ఆవిష్కృతమైంది. రాజకీయాలలో ప్రత్యర్థులు అన్న మాటను నేతలు మరచిపోయి శత్రువుల్లా మెలుగుతున్న వేళ ప్రత్యర్థులు అప్యాయంగా పలకరించుకోవడం, కలివిడిగా మెలగడం రాజకీయాలలో కొత్త...
2019 సంవత్సరానికి పోలవరం ప్రాజెక్టును అత్యుత్తమ ప్రాజెక్టుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ)గుర్తించింది. ఈ మేరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సీబీఐపీ అవార్డు పోలవరం కైవసం చేసుకుంది. పోలవరం ప్రాజెక్టులో అవినీతి,...
మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ...
తెలంగాణ సీఎం కేసీఆర్ పంచాయతీ ఎన్నికల సన్నాహాలలో మునిగిపోయారు. పంచాయతీ రాజ్ అవగాహన సదస్సు నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఎంపీడీవోలు, ఈపీడీవోలు, డీఎల్పీలతో ఈ నెల 27న పంచాయతీరాజ్ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఎల్బీ...
కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. 1984 సిక్కుల ఊచకోత కేసులో ప్రత్యేక కోర్టు సజ్జన్ కుమార్ ను నిర్దుషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును...
పెథాయ్ పెను తుపాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై తీవ్రంగా కనిపిస్తున్నది. నిన్న సాయంత్రం నుంచీ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానకు పడుతున్నాయి. ముఖ్యంగా కోనసీమలో భారీ వర్షపాతం నమోదౌతున్నది. నిన్న సాయంత్రం నుంచీ నేటి...
హిందీ బెల్ట్ రాష్ట్రాలు ముడింటిలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మూడు రాష్ట్రాలలోనూ బీజేపీ ప్రభుత్వాలు ఇటీవలి ఎన్నికలలో పరాజయం పాలయ్యాయి. వాటిస్థానంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టనుంది. మధ్యప్రదేశ్...
పెను తుపాను పెథాయ్ కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మధ్యాహ్నానికి పెథాయ్ కాకినాడ వద్ద తీరం దాటుతుందని, ఆ సమయలో గంటలకు 100 నుంచి 110...
బీఎఫ్ డబ్ల్యు టైటిల్ ను తెలుగుతేజం, భారత ఏస్ షట్లర్ పీవీ సింధు కైవసం చేసుకుంది. ఈ రోజిక్కడ జపాన్ షట్లర్ ఒకుహరతో ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ లో సింధు వరుస గేమ్...
పెర్త్ టెస్ట్ మూడో రోజు లంచ్ సమయానికి భారత్ 7 వికెట్లు నష్టపోయి 252 పరుగులు చేసింది. 123 పరుగులు చేసిన కోహ్లీ కమ్మిన్స్ బౌలింగ్ లో హాండ్సకాంబ్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు....
పెర్త్ టెస్ట్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో కడపటి వార్తలందేసరికి 5వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా...
పెర్త్ టెస్ట్ లో అజింక్యా రహానే హాఫ్ సెంచరీ సాధించాడు. రెండో రోజు భారత్ పై చేయి సాధించిందనే చెప్పాలి. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 326 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్ ఓపెనర్లు...
మిజో నేషనల్ ఫ్రంట్ అధినేత జొరామ్థంగా మిజోరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో మిజో నేషనల్ ఫ్రంట్ పూర్తి మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో అధికార...
పెర్త్ టెస్ట్ లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. స్కిప్పర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్...
తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రసమితి(తెరాస) రక్షణ కవచమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తొలి సారి పార్టీ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన ఆయన పార్టీలో తన ప్రస్థానాన్ని...
గుజరాత్లోని కెవాడియాలో నెలకొల్పిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆయన సతీమణి సవితా కోవింద్ సందర్శించారు. వారి వెంట గుజరాత్ గవర్నర్ ఒపి కొహ్లి,...
పెథాయ్ తుపాను ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నది. తూర్పోగోదావరి జిల్లా ఉప్పాడ తీరంలో ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి.సముద్రం అల్లకల్లోలంగా ఉంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు తీర ప్రాంత గ్రామాల ప్రజలను...
సుప్రీం తీర్పు తర్వాత కూడా రాఫెల్ సెగలు చల్లారడం లేదు. రాఫెల్ ఒప్పందంపై కాగ్ నివేదికను పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీకి, పార్లమెంటుకు సమర్పించామంటూ సుప్రీంలో కేంద్రం అవాస్తవాలు చెప్పిందని కాంగ్రెస్ మండి పడుతోంది. కాంగ్రెస్...
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కల్వకుంట్ల తారకరామారావు అధ్యక్షతన తొలిసారిగా నేడు పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేసీఆర్ హాజరు కావడం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ...
రాఫెల్ ఒప్పందం విషయంలో అవాస్తవాలు వ్యాప్తి చేసినందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు. రాహుల్ ఒప్పందం పారదర్శకంగానే జరిగిందని, ఈ విషయంలో...
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల తారకరామారావు పార్టీ పగ్గాలను తనయుడు కేసీఆర్ కు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం మేనల్లుడు హరీష్ రావుకు చెక్ పెట్టడంగానే పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తనయుడు కేటీఆర్ కు...
రాఫెల్ ఒప్పందం విషయంలో మోడీ సర్కార్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. రాఫెల్ ఒప్పందంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు ఈ ఒప్పందం పారదర్శకంగానే జరిగిందని తీర్పు ఇచ్చింది. సుప్రీం...
రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో నెలకొన్న సందిగ్ధత, ప్రతిష్టంభన ఇంకా తొలగలేదు. సీఎం పదవి కోసం పోటీ పడుతున్న గెహ్లాట్, సచిన్ పైలట్లతో రాహుల్ గాంధీ నిన్న భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరిరువురితో...
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కల్వకుంట్ల తారకరామారావును నియమితులయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో కేటీఆర్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఫెడరల్ ఫ్రంట్ విషయంలో దృష్టి...
బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణం ఎగ్గొట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుంచి అనూహ్య మద్దతు లభించింది. విజయ్ మాల్యా చాలా చాలా మంచోడని...
తుపాను ముప్పుతో దక్షిణ కోస్తా వణుకుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారింది. ఇది ఈ నెల 17న మధ్య కోస్తా వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో...
తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను అంటూ కేసీఆర్ దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేశారు. రాజభవ్...
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ను తొలి టెస్టు విజయంతో శుభారంభం చేసిన భారత్ కు రెండో టెస్టుకు ముందు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవిచంద్ర అశ్విన్ గాయం...
బ్రిటన్ ప్రధాని థెరిస్సా మేకు గొప్ప ఊరట లభించింది. బ్రిటన్ పార్లమెంటులో ఆమెపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. పార్లమెంటు విశ్వాసం పొందడం ప్రధాని మేకు గొప్ప ఊరటే అయినా…అది తాత్కాలికం మాత్రమే....