NewsOrbit

Tag : rammohan naidu

న్యూస్ రాజ‌కీయాలు

మామ గారి సీటు కోసం రామ్మోహ‌న్ నాయుడు క‌ష్టాలు చూశారా…!

టిడిపి యంగ్ లీడర్ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తన మామగారు అయిన విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి సీటు ఇప్పించుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. బండారు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Special Status: ఏపికి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం స్పష్టత ఇదే..!!

sharma somaraju
AP Special Status: ఏపికి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని కేంద్రం మరో సారి స్పష్టం చేసింది. ఏపికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కె రామ్మోహన్ నాయుడు...
Featured రాజ‌కీయాలు

చంద్రబాబుకు ముగ్గురు ఎంపీల జలక్..!! ఢిల్లీలో సీన్ మారిపోతోంది..!!

DEVELOPING STORY
ఢిల్లీ సాక్షిగా ఎంపీల మూడు ముక్కలాట టీడీపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు టీడీపీ నేతలకు పెద్ద పజిల్ గా మారింది. టీడీపీ అధినేత అమరావతిలోనే రాజధాని...
న్యూస్

జగన్ కు వ్యతిరేకంగా బీసీలంతా గర్జించబోతున్నారా?

CMR
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ పై ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ...
న్యూస్

బిగ్ న్యూస్: రామ్మోహన్ నాయుడు అన్నమాట అసలు టార్గెట్ – స్కెచ్ సిద్ధం?

CMR
అచ్చెన్నాయుడు అరెస్టు తర్వాత ఇది పూర్తిగా వారిని, వారి కుటుంబాన్ని రాజకీయంగా తొక్కేసే చర్యల్లో భాగంగా చేశారని టీడీపీ నుంచి బలమైన విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే… అచ్చెన్న అరెస్టు కేవలం అచ్చెన్నపై...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ తెగింపు దెబ్బ కి – మూడు దశాబ్దాల టీడీపీ లో పెను మార్పు ! 

sekhar
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీని వైయస్ జగన్ ముప్పుతిప్పలు పెట్టిన అంతగా మరే రాజకీయ నేత ఇబ్బందులు పెట్టలేదని సీనియర్ రాజకీయ నేతలు చెబుతుంటారు. 40 ఏళ్ల రాజకీయ...
రాజ‌కీయాలు

‘హత్యలు, కబ్జాలతో వచ్చే రాజధాని అవసరం లేదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందనే మాటలు ప్రజలు నమ్మరని టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖలో కడప రాజకీయం ప్రారంభమయ్యిందనీ, ఖాళీ స్థలాలను కడప బ్యాచ్...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అసెంబ్లీపై కన్నేసిన ఆంధ్రా ఎంపీలు!

Siva Prasad
ఆంధ్ర పార్లమెంట్ సభ్యులు శాసన సభకు పోటిచేయడానికి ఉత్సుకత చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గల్లా జయదేవ్, కర్నూల్ పార్లమెంట్...