Tag : ap 3 capitals

YS Jagan Big Plan: అయిననూ విశాఖకు పోవలె.. కోర్టు నుండి తప్పించుకొనవలె.. జగన్ మైండ్ లో బెస్ట్ ప్లాన్..!!

YS Jagan Big Plan: అయిననూ విశాఖకు పోవలె.. కోర్టు నుండి తప్పించుకొనవలె.. జగన్ మైండ్ లో బెస్ట్ ప్లాన్..!!

YS Jagan Big Plan: జగన్ సీఎం అయ్యాక తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లో మూడు రాజధానులు మొదటిది.. ఏపీకి అత్యంత ప్రాధాన్యమైనది అదే.. ఏపీలో ఇప్పుడు… Read More

June 16, 2021

జగన్ ఢిల్లీ టూర్ సీక్రెట్స్..! రాజధానులు ఒకటా..? మూడా..? రేపు విడుదల..!?

రాష్ట్రంలో రాజధాని రగడ (రాజకీయం) మొదలై ఏడాది అవుతుంది..! పాలనా వికేంద్రీకరణ పేరుతో సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకుని ఏడాది అవుతుంది..! ఇన్నాళ్లులో ఏడాది… Read More

December 15, 2020

వాసుపల్లి గణేశ్ మామూలోడు కాదు .. వైసీపీ లోకి అడుగు పెట్టిన 24 గంటల్లో జగన్ కి బ్లాక్ బస్టర్ న్యూస్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుకు దిమ్మతిరిగిపోయే షాకిస్తూ, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సీఎం వైఎస్… Read More

September 20, 2020

బ్రేకింగ్ : ఎన్‌డి‌ఏ లోకి వై ఎస్ జగన్ కి ఆహ్వానం ?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ అడుగుపై కొత్త చ‌ర్చ మొద‌లైంది. ఏపీలో పాలనా వికేంద్రీకరణ పేరిట అక్కడ… Read More

September 18, 2020

బాబు షాక‌య్యే మాట చెప్పిన జ‌గ‌న్ న‌మ్మిన‌బంటు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఘాటు… Read More

September 17, 2020

జ‌గ‌న్‌కు లాభం…బాబుకు న‌ష్టం…బీజేపీకి క‌ష్టం

రాజ‌కీయ నాయ‌కులు, పార్టీల ఎత్తులు పై ఎత్తుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌మ ప్ర‌యోజ‌నం కోసం నేత‌లు ఎందాకైనా వెళ్తార‌నే ప్రచారం ఉంది. అయితే, తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో… Read More

September 16, 2020

చంద్ర‌బాబు బ‌ల‌హీన‌త మీద కొట్టిన జ‌గ‌న్‌?!

ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తి కొన‌సాగింపు, ప‌రిపాలన వికేంద్రీక‌ర‌ణ నిర్ణ‌యంలో భాగంగా మూడు రాజ‌ధానుల ఏర్పాటుపై ఇప్ప‌టికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ… Read More

September 16, 2020

బాబుకు దొరికిపోయిన జ‌గ‌న్‌….ఇక జ‌రిగేది అదే?

ఆంధ్ర ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు హాట్ హాట్‌గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేందుకు ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం ప్రతి చాన్స్ వినియోగించుకుంటోంది. మ‌రోవైపు… Read More

September 16, 2020

జ‌గ‌న్ స్కెచ్‌…బాబు అడ్డంగా బుక్కాయిన‌ట్లేనా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ మూడు రాజ‌ధానుల ఏర్పాటు. ఒక రాజ‌ధాని బ‌దులుగా ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ పేరుతో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మూడు… Read More

September 13, 2020

డిప్రెష‌న్లో కొడాలి నాని…ఫీల‌వుతున్న చంద్ర‌బాబు!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మంత్రి కొడాలి నాని ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ అంటే ఓ రేంజ్లో విరుచుకుప‌డే సంగ‌తి తెలిసిందే. వివిధ అంశాలు,… Read More

September 11, 2020

బాబు గారు… మోదీ గారిపై కాస్త ఘాటుగా స్పందించండి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంపై తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు వివిధ అంశాల కేంద్రంగా విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా… Read More

September 11, 2020

విజయ్ సాయి రెడ్డి నోట్లోంచి ‘ జగన్ కుల రాజకీయానికి  ‘ సమాధానం !!??

గ‌త కొద్దిరోజులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై వ‌స్తున్న ప్ర‌ధాన విమ‌ర్శ కుల రాజ‌కీయం. త‌మ రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి త‌ప్ప మ‌రెవ్వ‌రికీ ఆయ‌న ప్రాధాన్యం… Read More

August 29, 2020

తనని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తుంది అనుకున్న అమరావతి రాత్రికి రాత్రి బాబుగరిమీద తిరగబడింది !

ఒకే ప్రాంతంలో అభివృద్ధి కంటే, ఉత్తరాంధ్ర పురోగ‌తిని పేర్కొంటూ విశాఖ కార్యనిర్వహక రాజధానిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం త‌మ‌కు ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను సైతం… Read More

August 24, 2020

పవన్ మళ్లీ దొరికాడు..! నెగ్గాల్సిన చోట తగ్గాడు… తగ్గకూడని చోట తలోంచాడు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తర్వాత ప్రధాన పార్టీ అంటే అందరూ జనసేన పేరే చెబుతారు. ఏపీ బిజెపి ని అసలు చాలామంది… Read More

August 1, 2020

బాబు యాత్రకు పోలీసుల చేదు మాత్ర

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విశాఖ ఘటనతో… Read More

March 4, 2020

‘అధైర్యపడవద్దు-అండగా ఉంటాం’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి  ప్రాంత రైతులు ఎవరూ అధైర్యపడవద్దనీ, తాను అండగా ఉండి పోరాడతాననీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. రాజధాని… Read More

February 15, 2020

వికేంద్రీకరణకు మద్దతుగా అవగాహన ర్యాలీలు

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు… Read More

February 14, 2020

59వ రోజు రాజధాని ఆందోళనలు

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి :మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని రైతులు నివహిస్తున్న ఉద్యమం  59వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నాను… Read More

February 14, 2020

రాజధాని గ్రామాల విలీనంపై ఆదిలోనే హంసపాదు!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిలో విలీనం చేసే ప్రక్రియకు అదిలోనే హంసపాదు పడింది. రాజధాని ప్రాంతంలోని పెనుమాక,… Read More

February 14, 2020

వికేంద్రీకరణకు మద్దతుగా నిరసనలు

అమరావతి :వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు, ప్రదర్శనలు, వంట వార్పులతో నిరసనలు తెలియచేస్తున్నారు.‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ… Read More

February 13, 2020

58వ రోజు రాజధాని ఆందోళనలు

అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 58వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు గ్రామాల్లో ధర్నాకు దిగారు. వెలగపూడిలో 58వ… Read More

February 13, 2020

విశాఖ నుండి పాలనకు ముహూర్తం ఫిక్స్!?

అమరావతి: రాజధాని తరలింపునకు ముహూర్తం ఫిక్స్ అయినట్లే కనబడుతోంది. ఓ పక్క అమరావతి రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరో పక్క హైకోర్టులో అమరావతి రైతులు… Read More

February 12, 2020

రాజ్యాంగ సంక్షోభం దిశగా మండలి వ్యవహారం!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించిన ఆంధ్రప్రదేశ్ విధానమండలి ఛైర్మన్ నిర్ణయం అమలు విషయంలో అనిచ్ఛితి కొనసాగుతూనే ఉంది. ఛైర్మన్… Read More

February 12, 2020

57వ రోజు అమరావతి ఆందోళనలు

అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న  ఆందోళనలు 57వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 57వ రోజు… Read More

February 12, 2020

రాజధాని రైతుల విన్నూత్న నిరసన

అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 55వ రోజుకు చేరాయి. నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా కొనసాగిస్తున్నారు.  వివిధ రూపాల్లో ప్రభుత్వానికి… Read More

February 10, 2020

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె

అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల నేపథ్యంలో మరో రైతు గుండె ఆగింది. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి… Read More

February 10, 2020

54వ రోజు రాజధాని ఆందోళనలు

అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 54వ రోజుకి చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో నేడు బైక్ ర్యాలీ నిర్వహించాలని తొలుత భావించినా… Read More

February 9, 2020

చిత్ర సీమకు అమరావతి సెగ

హైదరాబాద్‌: ఏపీ రాజధాని ఉద్యమ సెగ చిత్రసీమకు తగిలింది. అమరావతి జేఏసీ నేతలు, విద్యార్థులు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌ ముందు ధర్నా చేపట్టారు. అమరావతికి, రాజధాని రైతుల… Read More

February 8, 2020

‘పెన్షన్స్ పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడి’

తూర్పుగోదావరి: రాష్ట్రంలో అర్హులైన ఆరు లక్షల మంది పెన్షన్‌లను తొలగించారనీ, తొలగించిన పెన్షన్ లను పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడికి పిలుపు నిస్తామని టిడిపి సీనియర్ నేత, మాజీ… Read More

February 7, 2020

‘జగన్ పిఎం అయితే దేశానికి 36 రాజధానులు’

అమరావతి :ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉన్నన్ని తెలివితేటలు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేవని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు.… Read More

February 7, 2020

52వ రోజు రాజధాని ఆందోళనలు

అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 52వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో మహా ధర్నాలు కొనసాగుతుండగా వెలగపూడిలో 52వ… Read More

February 7, 2020

‘మీ ప్రతాపం వీరిపై కాదు కేంద్రంపై చూపండి!’

అమరావతి : దేశం లోని ఎ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్… Read More

February 4, 2020

49వ రోజు అమరావతి ఆందోళనలు

అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, మహిళలు నిర్వహిస్తున్న అందోళనలు 49వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 49వ… Read More

February 4, 2020

‘ఈడి’కి అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు!?

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి రాజధాని ప్రాంతంలో  భూముల కొనుగోళ్లపై విచారణ జరపాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సిఐడీ కోరింది.… Read More

February 3, 2020

అమరావతి రైతులకు కామినేని సంఘీభావం

అమరావతి: బిజెపి నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం మందడం గ్రామంలో  రైతుల దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. 24 గంటల దీక్ష చేస్తున్న… Read More

February 3, 2020

48వ రోజు రాజధాని ఆందోళనలు

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు నిర్వహిస్తున్న ఆందోళనలు 48వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు… Read More

February 3, 2020

రాజధాని గ్రామాలకు మరోసారి జనసేనాని

అమరావతి: అమరావతి రాజధాని గ్రామాల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి  పర్యటించనున్నారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగుతుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా… Read More

February 2, 2020

‘కేంద్రం జోక్యం చేసుకోవాలి’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ తీసుకున్న మూర్ఖపు నిర్ణయాలు ఆగాలంటే కేంద్రం జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి వడ్డే… Read More

February 2, 2020

నారావారి పల్లెలో ఉద్రిక్తత

చంద్రగిరి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ… Read More

February 2, 2020

‘ఇది తుగ్లక్ నిర్ణయం కాదా!?’

అమరావతి: అమరావతిలో మూడు, నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నిర్మాణంలో ఉన్న భవనాలు అన్నీ పూర్తి అయ్యే పరిస్థితి ఉండగా  అవన్నీ వదిలేసి వైజాగ్… Read More

February 1, 2020

‘ఏపి రాజధాని ఏదో!?’

అమరావతి: ఏపి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని టిడిపి నేత, హోమ్ శాఖ మాజీ మంత్రి నిమ్మకాయ చినరాజప్ప అన్నారు. శనివారం ఆయన… Read More

February 1, 2020

చకచకా వికేంద్రీకరణ పనులు!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగానే పరిపాలనా వికేంద్రీకరణకు ముందడుగులు వేస్తున్నది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం అయినప్పటికీ నుండే వికేంద్రీకరణ పనులు ప్రారంభం… Read More

February 1, 2020

అమరావతి రైతుల ఆందోళనకు అధికార పార్టీ ఎంపి సంఘీభావం

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రైతుల ఆందోళనకు తొలి సారిగా ఓ అధికార పార్టీ ప్రజా ప్రతినిధి సంఘీభావం తెలియజేశారు. మందడంలోని రైతుల దీక్షా శిబిరాన్ని… Read More

January 31, 2020

వికేంద్రీకరణకు మద్దతుగా బైక్ ర్యాలీ

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి:రాష్ట్రాభివృద్ధి మూడు రాజధానులతోనే సాధ్యమవుతుందని వైసిపి పెడన  ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానులు, అధికార… Read More

January 31, 2020

అమరావతి ఉద్యమానికి పూర్తి మద్దతు

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని పిసిసి అధ్యక్షుడు శైలజానాధ్ పేర్కొన్నారు. శుక్రవారం జెఏసి నేతలు శైలజానాధ్‌ను కలిసి… Read More

January 31, 2020

రాజధాని ఉద్యమానికి ఎన్‌ఆర్‌ఐల చేయూత

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు, మహిళలు, రైతు కూలీలు, కార్మికులకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు కూడా ముందుకు రావడం ముదావహం అని… Read More

January 31, 2020

‘నివేదిక వక్రీకరించారు’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అన్ని మౌలిక సదుపాయాలతో అందుబాటులో ఉన్న నగరం విశాఖపట్నం అని, అందుకే అక్కడ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌కు బెస్ట్ ఆప్షన్ అని చెప్పామని… Read More

January 29, 2020

‘వివేకా హత్యపై జ్యూడీషియల్ విచారణ చేయాలి’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఏపి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై మొదటి నుండి అనుమానం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అది… Read More

January 29, 2020

తుపాను రాని నగరం ఉంటుందా ?

అమరావతి: ఏపీ పరిపాలనా రాజధాని విశాఖేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ నగరానికి తుఫానుల ముప్పు పొంచి ఉందంటూ జీఎన్‌రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్… Read More

January 29, 2020

రాజధాని గ్రామాల్లో రైతుల మహాప్రదర్శన

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 43వ రోజుకు చేరాయి. అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) పిలుపు… Read More

January 29, 2020