(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ మన దేశానికీ వ్యాప్తి చెందుతోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేక వార్డులో చికిత్స అందజేస్తున్నట్లు కేంద్ర...
న్యూఢిల్లీ: ‘కరోనా వైరస్’కు కేంద్రంగా ఉన్న చైనాలోని హుబి ప్రావిన్సు నుంచి భారతీయులు శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. కరోనా వైరస్తో చైనా వణుకుతున్న నేపథ్యంలో వూహాన్లోని భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు...