తిరుమల: టీటీడీలో వంశపారంపర్య అర్చకుల పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ తీరు అభినందనీయమని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రశంసించారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి గుర్జర్, ఎంపీ శ్రీనివాస్ రెడ్డితో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తిరుపతి: ప్రధాని నరేంద్ర మోది ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టిటిడి ఆమోదం తెలిపింది. టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన పాలకమండలి సమావేశంలో...
అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో) గా అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్ ను నియమించాలని ఏపీ...