అమరావతి: ఏపీ శాసనమండలిలో రూల్ 71 నోటీస్ తీర్మానం నెగ్గింది. రూల్ 71కి మద్దతుగా 27 మంది టీడీపీ సభ్యులు ఓటేయగా.. 13 మంది వైసీపీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో 9...
అమరావతి: ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష టీడీపీ పంతం నెగ్గింది. రూల్ 71పై చర్చకు ఛైర్మన్ షరీఫ్ అనుమతించారు. అంతకుముందు గందరగోళ పరిస్థితుల నడుమ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును మండలిలో...