హైదరాబాద్: ఏపి రాజధానిపై అయోమయ ప్రకటనతో పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉందని లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఏపికి మూడు రాజధానులు అంటూ సిఎం వైఎస్ జగన్ చేసిన ప్రకటనను ఆయన తప్పుబట్టారు....
హైదరాబాద్: లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ(జేపీ) కారుకు ప్రమాదం జరిగింది. ఆదివారం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద జేపీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ కార్యక్రమానికి జేపీ తన కారులో వెళుతున్నారు....