మహా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండేకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శివసేన ఆస్తులకు సంబంధించి శిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం… Read More
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవల బిగ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం ఏక్ నాథ్ శిండే… Read More
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. సీఎం ఏక్ నాథ్ శిండే దే అసలైన శివసేన అని ఈసీ అధికారికంగా… Read More
Bypoll Results: దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో జరిగిన ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు ఇవేళ వెలువడ్డాయి. అయితే ఓ నియోజకవర్గంలో అందరినీ ఆశ్చర్యాన్ని… Read More
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేకి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. శివసేన పార్టీ గుర్తింపు వ్యవహారంలో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే… Read More
మనీలాండరింగ్ కేసులో భాగంగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఉదయం ఏడు గంటల… Read More
శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ నివాసంపై ఈడీ అధికారులు దాడులు చేశారు. పత్రాచల్ లాండ్ స్కామ్ కేసులో ఆధారాల కోసం ఆదివారం ఉదయం… Read More
మహారాష్ట్ర లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై దాఖలైన పిటిషన్లను సోమవారం సుప్రీం కోర్టు పరిశీలించింది. ఈ సందర్భంలో మాజీ సీఎం, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే… Read More
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ శిందే ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రేపు విశ్వాస పరీక్షలో బల నిరూపణ చేసుకోవాల్సి ఉండగా,… Read More
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ (BJP)… Read More
Breaking: మహారాష్ట్రలో ఓ పక్క రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఏక్ నాథ్ శిందే తిరుగుబాటుతో ఉద్దవ్ ఠాక్రే సర్కార్ మైనార్టీలో పడింది. శిందే నేతృత్వంలో 50 మందికిపైగా… Read More
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తిరుగుబాటు నేతలపై శివసేన శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేల ఆస్తులపై శివసైనికులు దాడులు చేస్తున్నారు. ఇప్పటికే… Read More
Maharashtra: మహారాష్ట్రలో రాజకీయం కాకరేపుతోంది. శివసేన చీలికవర్గం నేత, మంత్రి ఏక్ నాథ్ శిందేకి క్రమంగా బలం మరింత పెరిగింది. తాజాగా శిందే శిబిరానికి చేరిన వారి… Read More
Maharashtra: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శివసేన గురించి చేసిన కీలక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపైనా, కూటమి ప్రభుత్వం… Read More
Shiv Sena: మళ్లీ బీజేపీ శివసేనలు దగ్గర అవుతున్నాయా అన్న ఊహాగానాలు రాజకీయవర్గాల్లో మొదలయ్యాయి.మంగళవారం నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నేరుగా ప్రధాని నరేంద్రమోడీ తో… Read More
Corona : కరోనా... ఇప్పుడు అందర్నీ కలవరపెడుతున్న అంశం. కరోనా సెకండ్వేవ్ ఇప్పుడు ప్రజలను వణికిస్తోంది. ఫస్ట్ వేవ్ రికార్డులను అన్నింటిని తుడిపెట్టే విధంగా కోవిడ్ విజృంభిస్తోంది.… Read More
ఇటీవల అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ ఓడిపోవటం ప్రపంచంలో చాలా మంది రాజకీయ నాయకులను ఆశ్చర్యానికి గురి చేసింది. డోనాల్డ్ ట్రంప్ కు ముందు జో… Read More
(న్యూడిల్లీ నుండి "న్యూస్ ఆర్బిట్" ప్రతినిధి) కరోనా పార్లమెంట్లోనూ కలకలాన్ని రేపింది. ఉభయ సభల్లో పాల్గొనే సభ్యులు అందరూ విధిగా కరోనా పరీక్షలు చేయించుకుని నెగిటివ్… Read More
భీమా కోరేగావ్ కేసులో ఖైదులో ఉన్న హక్కుల కార్యకర్తలు: పై వరుస ఎడమ నుంచి: సుధీర్ దవాలే, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్. మధ్య వరుస: షోమా… Read More
ముంబై: మహారాష్ట్రలోని ‘మహా వికాస్ ఆఘాడి’ సర్కార్కు భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో ఏకైక ముస్లిం మంత్రిగా ఉన్న అబ్దుల్ సత్తార్ కేబినెట్ నుంచి… Read More
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన 'మహా వికాస్ అఘాడి' సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఉద్ధవ్ థాకరే… Read More
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని.. దీని చట్టబద్ధతను కోర్టు నిర్ణయిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్… Read More
ముంబై: ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ కు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీకి… Read More
ముంబై: మహారాష్ట్రలో కొలువుదీరిన 'మహా వికాస్ అఘాడీ' ప్రభుత్వం శనివారం విశ్వాస పరీక్ష ఎదర్కోనుంది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఉద్దవ్ థాక్రే నేడు బలపరీక్షకు సిద్దమయ్యారు.… Read More
ముంబాయి: శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్ననేపథ్యంలో కీలక బాధ్యతల నుండి తప్పుకున్నారు.శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతల… Read More
ముంబై: మహారాష్ట్ర ప్రొటెం స్పీకరు కొత్తగా ఎన్నికైన కాళిదాస్ కొలంబ్కార్ శాసనసభ్యులతో బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఎమ్మెల్యేలు అజిత్ పవార్, ఛుగన్… Read More
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. రేపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అజిత్ పవార్ రాజీనామా… Read More
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం(నవంబర్ 27) బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఫడ్నవీస్ ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు ఓపెన్ బ్యాలెట్… Read More
ముంబై: మహారాష్ట్రలో మహా బలప్రదర్శన జరిగింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలకు చెందిన 162 మంది ఎమ్మెల్యేలను హోటల్లో పరేడ్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి సంఖ్యాబలం లేదని,… Read More
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై లోక్ సభలో గందరగోళం నెలకొనడంతో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలను లోక్ సభ నుంచి బలవంతంగా బయటకి పంపించారు. ఈ… Read More
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించాయి. ఈ మేరకు తమ పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖలను… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బలపరీక్షపై మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. గంట 20 … Read More
న్యూ ఢిల్లీ: మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ పై ఆదివారం ఉదయం… Read More
ముంబాయి: బిజెపి ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేలు పేర్కొన్నారు. మహారాష్ట్రలో తాజా… Read More
గుంటూరు: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. రాజకీయ విలువలు తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో… Read More
ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మేరకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల… Read More
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై ఈ రోజు తుది ప్రకటన చేసే అవకాశం… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై-అహ్మదాబాద్(గుజరాత్) బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు కీలక దశకు చేరుకున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ కావడంతో మహా… Read More
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి), కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అయ్యింది. దీనికి ఆయా పార్టీల నాయకులు కనీస… Read More
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. మూడో పెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుపై సన్నద్ధతను తెలియజేయాలంటూ ఎన్సీపీని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆహ్వానించడంతో ఆ… Read More
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్రలో రాజకీయం చాలా మలుపులు తిరుగుతోంది. మద్దతు కూడగట్టుకునే విషయంలో శివసేనకు మరింత సమయం ఇచ్చేందుకు నిరాకరించిన గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ, శాసనసభలో మూడవ… Read More
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో మారిన పరిస్థితుల్లో శివసేనను బలపరచడం కోసం కాంగ్రెస్ ముందుకు వస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకునేందుకు సోమవారం… Read More
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో నెలకొన్న అనిచ్ఛితి పార్టీలకు కంగారు పుట్టిస్తున్నది. శాసనసభ్యులను రక్షించుకోవడం వారికి పెద్ద పనైపోయింది. మొన్నటి ఎన్నికలలో బిజెపి తర్వాత రెండవ పెద్ద… Read More
ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీని ఆహ్వానించిన రాష్ట్ర గవర్నర్.. తమ బలాన్ని నిరూపించుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాల్లో… Read More
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షాలైన శివసేన, బీజేపీ కలిస ప్రభుత్వాన్ని ఏర్పాటు… Read More
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన రాజకీయ నేతల ఊహాగానాలకు భిన్నంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నది. శాసనసభాపక్ష నేతగా ఏక్నాధ్ షిండేని ఎన్నుకున్నారు. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కుమారుడు… Read More
ముంబాయి: శివసేన నుండి గెలిచిన 56 మంది ఎమ్మెల్యేలలో 45 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో టచ్లో ఉన్నారని బిజెపి ఎంపి సంజయ్ కాకడే వ్యాఖ్యలు చేయడం… Read More
ముంబాయి: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు పంచాయతీ వ్యవహారం బిజెపి, శివసేన మధ్య ఇంకా తేలలేదు. ఫలితాలు వెలువడి అయిదు రోజులు గడుస్తున్నా ఇంకా అధికార పీఠం ఎక్కడంపై… Read More
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా బీజేపీ-శివసేన కూటమి పయనిస్తోంది. అయితే మహారాష్ట్ర సీఎం పీఠాన్ని అధిరోహించేది ఎవరు అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటి… Read More